అంతర్జాతీయం

ఫోర్బ్స్‌ టాప్‌ -20 శక్తివంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌

ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మొదటి స్థానంలో నిలిచారు.. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు గత ఏడాది 19వ స్థానంతో సరిపుచ్చుకోగా.. ఫోర్బ్స్‌ …

2020లో మరో క్యూరియాసిటీ శోధక నౌకను పంపనున్న నాసా

అమెరికా : 2020లో మరో క్యూరియాసిటీ శోధక నౌక (రోవర్‌)ను పంపనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. ఇప్పటికే అరుణగ్రహంపైకి పంపిన రోవర్‌ విజయవంతంగా పనిచేస్తోందని, …

అత్యంత శక్తివంతుడుగా ఒబామా

న్యూయార్‌: ఫోర్బ్స్‌ జాబితాలో అత్యంత శక్తివంతుడుగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నిలిచారు. ప్రపంచ జనాభా 710 కోట్లకు చేరిన నేపథ్యంలో అందులోనుంచి 71 మంది అత్యంత …

చాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో సెమీఫైనల్స్‌ చేరిన భారత్‌

మెల్‌బోర్న్‌ : చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ క్వార్టర్‌ ఫైనల్‌లో గెలిచి భారత్‌ సమీఫైనల్స్‌ చేరుకుంది. గతంలో రెండుసార్లు బెల్జియం చేతిలో ఓడిపోయి అవకాశాలను చేజార్జుకున్న భారత్‌ జట్టు …

ఫిలిపీన్స్‌లో జలప్రళయం

మనీలా, డిసెంబర్‌5: ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్క సారిగా అతలాకుతలం అయింది. జలప్రళయం అకస్మాత్తుగా విరుచుకుపడింది. వేలాది మందిని నిరాశ్రయులను చేస్తూ, వందలాది మందిని పొట్టనపెట్టుకొంటూ మంగళవారం …

ఇండియన్‌ ఒలంపిక్‌ ఆసోషియేషన్‌పై వేటు

ఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ జోక్యాన్ని సహించని అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ (ఐఓసీ ), ఇండియన్‌ ఒలంపిక్‌ అసోషియేషన్‌  (ఐఓఏ )పై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఐఓసీ …

బస్సులో అగ్ని ప్రమాదం : ఎనిమిది మంది మృతి

నాగ్‌పూర్‌ :  మాహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ – చద్రాపూర్‌ల మధ్య బస్సులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు  కోల్పోయారు. పెళ్ళి బృందంతో ప్రయాణిస్తున్న బస్సులో ఉన్నట్టుండి …

చైనా రోడ్డు పై ఉన్న భవనం కూల్చివేత

వెనిలింగ్‌ : చైనా ఝెసియాంగ్‌ రాష్ట్రంలో రహదారిసై భవ్తఇని అధికారులు కూల్చివేశారు. ఇటివల్ల రోడ్డు విస్తరణలో ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారానికి భవన యాజామానులు సంసిద్దత వ్యక్తం …

మాస్కో నగరాన్ని ముంచెత్తుతున్న హిమపాతం

మాస్కో : రష్యా రాజధాని మాస్కో నగరాన్ని హిమపాతం ముంచెత్తుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు ప్రభావం విమాన సర్వీసులతోపాటు …

ఇరాక్‌లో వరుస పేలుళ్లు ‘ 43 మంది మృతి

బాగ్దాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో ముష్కరులు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 43 మంది మృతి చెందగా పలువురు …

తాజావార్తలు