జాతీయం

భారత్‌, పాక్‌లు శాంతి,సహజీవనం కోరుకుంటున్నాయి

అ కొత్త వీసా విధానం, ద్వైపాక్షిక సంబంధం , తీవ్రవాదం, సరిహద్దులపై పాక్‌ హోంమంత్రి రహమాన్‌ మాలిక్‌, ప్రధాని మన్మోహన్‌ చర్చలు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (ఎపిఇఎంఎస్‌): …

స్వతంత్ర భారతంలో నగదు బదిలీ విప్లవాత్మకం

సోనియాగాంధీ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (జనంసాక్షి): నిరుపేదల ఆకలి తీర్చే ఆహారభద్రతా బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూపిఏ చైర్‌ పర్సన్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ …

మద్దతుపై సమీక్షిస్తాం: ములాయం

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్దేశించిన  పదోన్నతుల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే యూపీఏకు మద్దతుపై తిరిగి సమీక్షిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ హెచ్చరించారు. …

సయిద్‌కు వ్యతిరేకంగా ఆధారాలు కావాలి: మాలిక్‌

న్యూఢిల్లీ: ముంబయి మారణకాండకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌పై చర్యలకు గట్టి ఆధారాలు కావాలని మనదేశంలో పర్యటిస్తున్న పాక్‌ అంతరంగికమంత్రి రహ్మాన్‌మాలిక్‌ అన్నారు. సయిద్‌కు వ్యతిరేకంగా …

పార్లమెంటులో త్వరలో ఆహారభద్రత బిల్లు : సోనియా

ఢిల్లీ: త్వరలో ఆహారభద్రత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని యూపీఏ అధ్యక్షురాలు సోనియా అన్నారు. శనివారం ‘ దిల్లీ అన్నశ్రీ యోజనా పథకాన్ని’ ప్రారంభించిన సందర్భంగా సోనియా మాట్లాడుతూ …

అసమానతలు తొలగించడం అంత తొందరగా కాదు : ప్రధాని

న్యూఢిల్లీ : పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఇంకా కృషి చేస్తుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఫిక్కీ సదస్సును ప్రధాని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో అసమానతలు రాత్రికి …

తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది

గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ: అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై తాడో పేడో తేల్చాల్సింది కేంద్రమేనని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు …

మేడమ్‌ సుడిగాలి పర్యటన

గుజరాత్‌లో నిజమైన అభివృద్ధి కోసం పోరాటం: సోనియా అహ్మదాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి) : గుజరాత్‌ అభివృద్ది కోసమే తాము మార్పు కోరుకుంటున్నామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. గుజరాత్‌/-లో …

ఇంగ్లండ్‌ 330 పరుగులకు ఆలౌట్‌

నాగ్‌పూర్‌ : భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 330 పరుగులకు ఆలౌట్‌ అయింది. 5 వికెట్ల నష్టానికి 199 పరుగులతో రెండో రోజు …

ప్రధానితో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. అంతకుముందు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ …