జాతీయం

అత్యాచార ఘటనపై చర్చకు బీజేపీ పట్టు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పార్లమెంటులో చర్చ జరపాలని  భాజాపా నిర్ణయించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అత్యాచార ఘటనపై …

కీలక వడ్డీ రేట్లు యథాతథం

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లతోపాటు నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచుతున్నట్లు వెల్లడించింది. …

నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి మధ్యంతర త్రైమాసిక విధాన సమీక్షను నేడు వెల్లడించనుంది. రెపో రేటు శాతంలో మార్పు లేకుండా ఉంచి నగదు నిల్వల …

కోటా బిల్లుకు వ్యతిరేకంగా యూపీలో ఆందోళన

లక్నో : పదోన్నతుల్లో ఎస్సీ,, ఎస్టీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ఆందోళనకు దిగింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ కోటా బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 70 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 22 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ధాకరే స్మారక చిహ్నం తొలగింపు

ముంబయి: బాల్‌థాకరే స్మారక చిహ్నాన్ని శివసైనికులు ముంబయిలోని శివాజీ పార్కు నుంచి తొలగించారు. గత నెలలో ఆనారోగ్యంతో న్నుమూసిన శివసేన అధినేత బాల్‌ థాకరేకు ఇక్కడే అంత్యక్రియలు …

నేడు నగదు బదిలీ పథకంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమీక్ష

న్యూఢిల్లీ:  నగదు బదిలీ పథకం అమలుకు ఇంకా రెండు వారాలే గడువు ఉన్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పథకం …

కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగాలలో పదోన్న తుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో సోమవారంనాడు ఆమోదంపొందిం ది. ఈ బిల్లుకు అనుకూలంగా 184ఓట్లు …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటాపై ఎస్పీ సభ్యులు ఆందోళన ఈరోజు కూడా లోక్‌సభను కుదివేసింది. ఈ ఆందోళనతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలగడంతో స్పీకర్‌ సమావేశాన్ని …

ఈడీ న్యాయప్రాధికార సంస్థలో వాదనలు వాయిదా

ఢిల్లీ: జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ కేసులో ఈడీ న్యాయప్రాధికార సంస్థలో వాదనలు ఈ నెల 26కి వాయిదా వేశారు. ఈ నెల 26న జరిగే వాదనలే ఈ …