జాతీయం

రైలు ప్రమాదంలో విద్యార్థి మృతి : కాన్పూర్‌లో ఉద్రిక్తత

కాన్పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విద్యార్థి రైలు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలో రైలు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సహ విద్యార్థులు ఆగ్రహంతో నగరంలో ఆందోళనకు …

ఢిల్లీ చాందినీ చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 22 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. చాందినీ చౌక్‌లోని విద్యుత్‌ ఉపకరణాలు …

సుప్రీంలో ములాయంకు చుక్కెదురు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో ఆయనపై సీబీఐ విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ములాయం అక్రమంగా అస్తులు …

ములాయంపై విచారణ కొనసాగుతుంది: సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఆస్తుల కేసులో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌పై విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఈ రోజు తేల్చి చెప్పింది. ఆస్తుల కేసులో సీబీఐ విచారణను …

ఆఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలు జాప్యంపై భాజపా నోటీసు

ఢిల్లీ: పార్లమెంటుపై దాడి కేసులో పట్టుబడి ఉగ్రవాది ఆఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు జాప్యంపై భాజపా లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై సభలో చర్చించేందుకు …

నేడు గుజరాత్‌ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు

87 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శ్రీమోడీ భవితవ్యానికి అగ్నిపరీక్ష యువనేత రాహుల్‌ చరిష్మకు ఫలించేనా ? గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ గురు వారం జరగనుంది. …

మూగబోయిన సితార

ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ ఇకలేరు ప్రముఖులు నివాళి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12(జనంసాక్షి) : సితార్‌ చిన్నబోయింది. సంగీత ప్రపంచం మూగబోయింది. ప్రముఖ సితార్‌ విద్యాంసుడు …

గోడకూలి ఐదుగురు బాలల మృతి

న్యూఢిల్లీ: తూర్పు ఢీల్లీలో బుధవారం ఉదయం గోడ కూలటంతో ఐదుగురు బాలలు మరణించగా మరో బాలుడు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు.ఢిల్లీ శివారు డల్లూపూర్‌ గ్రామంలో ఉదయం …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆందోళన చేపట్టి ఈరోజు మొత్తం సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించింది. …

పారిశ్రామికోత్పత్తి సూచీ ప్రోత్సాహకరంగా ఉంది.:చిదంబరం

న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి సూచీ ప్రోత్సాహకరంగా ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం అన్నారు. విపక్ష నేతలను కలిశామని, ఐదు కీలక సంస్కరణల బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నామని …