జాతీయం

రాష్ట్రప్రభుత్వానికి ఎస్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

న్యూఢిల్లీ: మానవ హక్కుల ఉల్లంఘనపై ఆంధ్రప్రదేశ్‌, మధ్య ప్రదశ్‌ రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. విద్యార్థులను విచక్షణరహితంగా కొట్టిన ఉపాధ్యాయులపై మీడియా …

రాయితీ గ్యాస్‌ సిలిండర్లు తొమ్మిదికి పెంపు

న్యూఢిల్లీ: రాయితీ గ్యాస్‌ సిలిండర్లను తొమ్మిదికి పెంచుతూ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రాయితీ మీద 6 నుంచి 9 వంట గ్యాస్‌ సిలిండర్లు …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై దర్యాప్తునకు విపక్షాలు పట్టుబట్టడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ వద్ద జాతీయ రహదారిపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో కారులోని 8 …

నాలుగో టెస్టుకు భారత జట్టు ఎంపిక

ముంబయి : భారత్‌- ఇంగ్లాండ్‌ల మధ్య జరుగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు భారత్‌ జట్టు ఎంపిక జరిగింది. టీం ఇండియాకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టీం ఇండియా …

జంతర్‌మంతర్‌ వద్ద ఓయూ విద్యార్థుల ధర్నా ఉద్రిక్తం

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద ఓయూ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. అఖిల పక్షం పేరుతో జాప్యం చేయకుండా డిసెంబరు …

సోనియా ఇంటివద్ద తెలంగాణ సెగ

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరం ఢిల్లీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగుతుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా నివాసం వద్ద తెలంగాణ సెగలు పొగలు కక్కుతున్నాయి. డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం …

నాగ్‌పూర్‌ టెస్టుకు జట్టు ఎంపిక నేడు

ముంబయి: నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకు జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. ఇంగ్లండ్‌పై రెండు టెస్టుల్లో ఘోర పరాజయాల అనంతరం జట్టులో …

247 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

కోల్‌కత్తా: భారత్‌తో జరగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ విజయం ఇక లాంఛనమే కానుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 247 పరుగులకు ఆలౌటౌ అయింది. 9 వికెట్ల నష్టానికి …

వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌

కోల్‌కతా : భారత్‌తో జరగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 8 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో అశ్విస్‌ బౌలింగ్‌లో కుక్‌ ధోనికి …