జాతీయం
రాకెట్ లాంచర్తో మావోయిస్టుల దాడి
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గడ్లోని గోల్లపల్లి పోలిస్ స్టేషన్పై మావోయిస్టులు రాకెట్ లాంచర్తో దాడి చేశారు. రాకెట్ లాంచర్ పోలిసు స్టేషన్కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.
హిమాచల్లో స్వల్ప భూకంపం:- రిక్టర్ స్కేల్పై 4.5 నమోదు
షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5 నమోదైంది. చంబా, లహాల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
తాజావార్తలు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- సూత్రప్రాయంగా.. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఛత్తీస్గఢ్ అంగీకారం!
- అబూజ్మడ్ ఎన్కౌంటర్లో ..
- గడ్చిరోలిలో ఎన్కౌంటర్
- పాక్ అణుబెదరింపులకు తలొగ్గం
- మరిన్ని వార్తలు