జాతీయం
రాకెట్ లాంచర్తో మావోయిస్టుల దాడి
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గడ్లోని గోల్లపల్లి పోలిస్ స్టేషన్పై మావోయిస్టులు రాకెట్ లాంచర్తో దాడి చేశారు. రాకెట్ లాంచర్ పోలిసు స్టేషన్కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.
హిమాచల్లో స్వల్ప భూకంపం:- రిక్టర్ స్కేల్పై 4.5 నమోదు
షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5 నమోదైంది. చంబా, లహాల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
తాజావార్తలు
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
- కొనుగోలు చేయక వరిధాన్యం వర్షార్పణం
- పసిడి పరుగులకు బ్రేక్.. భారీగా తగ్గిన ధరలు
- మరిన్ని వార్తలు





