సీమాంధ్ర

ముమ్మరంగా పోలవరం పనులు

కాఫర్‌ డ్యాం డయా ఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి శ్రీకారం ఏలూరు,అగస్టు9(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతు న్నాయి. పోలవరం దిగువ కాఫర్‌ డ్యాం డయా …

ఆంధ్రా ఆసుపత్రిలో అరుదైన గుండె ఆపరేషన్‌

విజయవాడ,అగస్టు9(జనంసాక్షి): ఆంధ్రా ఆస్పత్రిలో డాక్టర్లు అరుదైన పద్దతిలో గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో 15 ఏల్ల బాలుడికి వచ్చిన సమస్యను తీర్చారు. నాగ వెంకట అర్జున్‌ అనే …

మారువేశంలో ఎరువుల షాపుల తనిఖీ

నిబంధనలు పాటించని షాపుల మూసివేత విజయవాడ సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ షాక్‌ విజయవాడ,అగస్టు7(జనంసాక్షి): మారు వేషంలో ఎరువుల షాప్‌ ఓనర్లకు విజయవాడ సబ్‌ కలెక్టర్‌ …

పులిచింతల గేట్ల పునరుద్దరణ: ఎస్‌ఇ

గుంటూరు,అగస్టు7(జనంసాక్షి): పులిచింతల ప్రాజెక్ట్‌ 16వ గేట్‌ వద్ద పనులు కొనసాగుతున్నాయని, స్డాప్‌ లాక్‌ గేట్‌ ఏర్పాటు పూర్తి చేస్తామని ఎస్‌ఈ రమేష్‌ బాబు తెలిపారు. శనివారం ఆయన …

సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి

తప్పించుకు తిరుగుతున్న నిందితుల్లో ఒకరి పట్టివేత గుంటూరు,ఆగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలో సంచలనం రేపిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు గుంటూరు అర్బన్‌ పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు …

దొంగపూజారిని పట్టుకున్న పోలీసులు

కర్నూలు,ఆగస్టు7(జనంసాక్షి): ఆలయంలో పనిచేస్తున్న పూజారే దొంగ అవతారమెత్తిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో వెలుగుచూసింది. పులికొండలోని రంగస్వామి దేవాలయానికి వచ్చిన మహిళా భక్తుల ఆభరణాలను దొంగిలించేందుకు ఆ …

అప్పు అడిగిన మహిళపై దాడి

గుంటూరు,ఆగస్ట్‌7(జనంసాక్షి): అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమన్నందుకు మహిళపై దాడిచేశాడు ఓ ఆటోడ్రైవర్‌. ఈ ఘటన తాడేపల్లిగూడెం మహానాడులో జరిగింది. విజయవాడ రాణిగారి తోటలో నివాసముంటున్న మహిళ.. గతంలో …

మారుతని ఢీకొన్న టమోటా లారీ

నలుగురు మృతి ..ముగ్గురి పరిస్థితి విషమం కడప,ఆగస్ట్‌7(జనంసాక్షి): మైదుకూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం డి. అగ్రహారం సవిూపంలో టమోటా లోడుతో వెళ్తున్న …

గిరిజన విశ్వవిద్యాలయ స్థల సేకరణలో నిర్లక్ష్యం

ఏడేళ్లయినా పూర్తికాని భూసేకరణ లక్ష్యం నిర్మాణాలపై అనుమానాలు వ్యక్తం చేసిన అజయ్‌ శర్మ విజయనగరం,ఆగస్ట్‌7(జనంసాక్షి): గిరిజన విశ్వవిద్యాలయ స్థల సేకరణ ఏడేళ్లయినా పూర్తికాలేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక …

రాయలసీమ హక్కులపై శ్రీశైలం నుంచే పోరాటం: కాల్వ

కర్నూలు,ఆగస్టు7(జనంసాక్షి): రాయలసీమ హక్కులను కాపాడుకునేందు శ్రీశైలం నుంచి పోరాటం ప్రారంభించామని టిడిపి నేత మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. శ్రీశైలం డ్యాంను రాయలసీమ టీడీపీ నేతలు సందర్శించారు. …

తాజావార్తలు