సీమాంధ్ర

పచ్చదనం పూర్తిగా విస్తరించాలని, మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతీ మొక్క కూడా రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం కోసం కృషి

  ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన సీఎం చెట్ల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడివుంది జగనన్న పచ్చతోరణం `వనమహోత్సవం కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ …

సత్యం ధర్మాలను వీడడం వల్ల్నే ఉపద్రవం

తిరుపతి,ఆగస్ట్‌5( జనంసాక్షి): మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోసత్యం, ధర్మం తెలిసి కూడా ఆచరణలో పెట్టలేని కౌరవులకు మళ్లి ఒకసారి గుర్తు చేయడానికే కూర్చబడినట్టు పండితులు చెబుతారు. కృష్ణపర మాత్మ కౌరవ …

జగన్‌కు ఎపి ప్రయోజనాలే ముఖ్యం

అందుకే జల వివాదాలపై ఆచీతూచీ నిర్ణయం విమర్శలకు వెరవకుండా పరిష్కారం కోసం చూపు అమరావతి,ఆగస్ట్‌5( జనంసాక్షి): జగన్‌కు ఏపీ ప్రయోజనాలతో పాటు, ఏపీ రాజకీయం అంత ముఖ్యం. అందుకే …

ఎందుకు మధ్యవర్తిత్వం వద్దంటున్నారు !

  కొన్ని సమస్యలు కోర్టు బయటనే పరిష్కరించుకోవడం ద్వారా వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చు. ఉభయులు ఓ అంగీకారానికి రావడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం దక్కగలదు. కానీ …

ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టు గేట్‌

వరద ధాటికి విరిగిన గేటు నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు విజయవాడ,ఆగస్ట్‌5( జనంసాక్షి):కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వరద ముంపు …

ఎమ్మెల్యే కొరమట్లకు వైసిపి నేతల అభినందనలు

కడప,జూన్‌7(జనం సాక్షి):రైల్వే కోడూర్‌ వైసిపి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులుకు మండల వైసిపి నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం కొరముట్ల శ్రీనివాసులును కలిసిన …

ఆటోను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

విజయవాడ,జూన్‌7(జనం సాక్షి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం పెడన మండలం బంటుమిల్లిరోడ్డు సింగరాయపాలెం ప్రాంతం వద్ద చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా పెడన మండలం జాతీయ …

అనంతలో మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

సమస్యల పరిష్కారం కోసం కళ్లకు గంతలతో ర్యాలీ అనంతపురం,జూన్‌7(జనం సాక్షి):తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ.. అనంతపురం నగరంలోని 1 వ సర్కిల్లో మున్సిపల్‌ కార్మికులు కళ్లకు గంతలు …

మున్సిపల్‌ పోరు లో  వైకాపా క్లీన్‌ స్వీప్‌

దయనీయస్థితిలో టిడిప,ి బిజెపి, జనసేన అమరావతి 14 మార్చి (జనంసాక్షి) : ఏపీలో పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైకాపా అద్భుత విజయాన్ని అందు కుంది. …

కూతుళ్లను హత్యచేసి న మూఢ తల్లిదండ్రుల అరెస్టు

చిత్తూరు,జనవరి 26 (జనంసాక్షి): జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో తల్లీదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా తండ్రి పురుషోత్తంను, ఏ-2గా తల్లి పద్మజను పోలీసులు చేర్చారు. …