సీమాంధ్ర

శ్రీవారిని దర్శంచుకున్న పెళ్లిసందడి బృందం

తిరుమల,అగస్టు9(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని పెళ్లి సందడి టీం దర్శించుకుంది. నటి ఎంపీ సుమలత డైరెక్టర్‌ రాఘవేంద్రరావు, నటి, ఎంపీ సుమలత, హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, నిర్మాత …

దేశభక్తి ముసుగులో మోడీ అకృత్యాలు

దేశాన్ని కాపాడుకోకుంటే ముప్పు సేవ్‌ ఇండియాలో సిఐటియూ నేతల ఆందోళన విజయనగరం,ఆగస్ట్‌9(జనంసాక్షి): దేశభక్తి ముసుగులో దేశాన్ని అమ్మేస్తున్న బిజెపి, మోడీ నుంచి దేశాన్ని కాపాడుకుందామని కార్మిక, రైతు, …

మోడీ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

సేవ్‌ ఇండియా కార్యక్రమంలో సిఐటియూ ఆందోళన విజయవాడ,ఆగస్ట్‌9(జనంసాక్షి): మోడీ ప్రభుత్వం తీసుకోచ్చిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్‌ చేశారు. …

నంద్యాలలో విలేకరి దారుణ హత్య

అక్రమాలపై వార్తలు రాసినందుకు కానిస్టేబుల్‌ కక్ష తమ్ముడితో కలసి కిరాతకంగా చెన్నకేశ హత్య తక్షణం నిందితుల అరెస్క్టు డిజిపి సవాంగ్‌ ఆదేశాలు కర్నూలు,ఆగస్ట్‌9(జనంసాక్షి): కర్నూలు జిల్లా నంద్యాలో …

ఇంటి నిర్మాణ పనుల్లో అపశృతి

కరెంట్‌ వైర్లు తగిలి మగ్గురు మృతి చిత్తూరు,అగస్టు9(జనంసాక్షి): చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్యకాపురంలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం కంకర టిప్పర్‌ …

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ

ఆర్థికంగా దివాళా తీయించిన ఘనత మోడీదే దళితులను మోసం చేస్తున్న సిఎం జగన్‌ క్విట్‌ ఇండియా ఉత్సవాల్లో పిసిసి చీఫ్‌ శైలజానాథ్‌ విజయవాడ,ఆగస్ట్‌9(జనంసాక్షి): బీజేపీ ప్రభుత్వ హయాంలో …

శ్రీశైలంలో శ్రావణమాస శోభ

తొలిసోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు శ్రీశైలం,ఆగస్ట్‌9(జనంసాక్షి): శ్రీశైలంలో శ్రావణశోభ సంతరించుకుంది. తొలి సాఓమవారం కావడంతో భక్తులు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లికార్జునస్వామి ఆలయంలో శ్రావణ …

టిడిపి పులిచంతల సందర్శనకు పోలీసుల బ్రేక్‌

గుంటూరు,ఆగస్ట్‌9(జనంసాక్షి): పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతల బృందం వెళ్లింది. టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పులిచింతలకు బృందం వెళ్లింది. మాదిపాడు దగ్గర టీడీపీ వాహనాలను …

తిరుమలకు త్వరలో బ్యాటరీ వాహనాలు రాక

తిరుమల,ఆగస్ట్‌9(జనంసాక్షి): తిరుమలలో కాలుష్య నివారణకు, రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజల్‌ ధరల భారం నుంచి విముక్తి కోసం ఎలక్టిక్ర్‌ వాహనాలు నడపాలన్న టీటీడీ సంకల్పానికి బీజం …

కాణిపాకం ఉభయదారులు సమావేశం రసాభాస

చిత్తూరు,ఆగస్ట్‌9(జనంసాక్షి): కాణిపాకం ఆలయంలో నిర్వహించిన ఉభయదారుల సమావేశం రసాభాసగా మారింది. ఈవో తీరుపట్ల ఉభయదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఉభయదారులతో ఆలయ …

తాజావార్తలు