సీమాంధ్ర

ఎందుకు మధ్యవర్తిత్వం వద్దంటున్నారు !

  కొన్ని సమస్యలు కోర్టు బయటనే పరిష్కరించుకోవడం ద్వారా వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చు. ఉభయులు ఓ అంగీకారానికి రావడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం దక్కగలదు. కానీ …

ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టు గేట్‌

వరద ధాటికి విరిగిన గేటు నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు విజయవాడ,ఆగస్ట్‌5( జనంసాక్షి):కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వరద ముంపు …

ఎమ్మెల్యే కొరమట్లకు వైసిపి నేతల అభినందనలు

కడప,జూన్‌7(జనం సాక్షి):రైల్వే కోడూర్‌ వైసిపి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులుకు మండల వైసిపి నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం కొరముట్ల శ్రీనివాసులును కలిసిన …

ఆటోను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

విజయవాడ,జూన్‌7(జనం సాక్షి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం పెడన మండలం బంటుమిల్లిరోడ్డు సింగరాయపాలెం ప్రాంతం వద్ద చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా పెడన మండలం జాతీయ …

అనంతలో మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

సమస్యల పరిష్కారం కోసం కళ్లకు గంతలతో ర్యాలీ అనంతపురం,జూన్‌7(జనం సాక్షి):తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ.. అనంతపురం నగరంలోని 1 వ సర్కిల్లో మున్సిపల్‌ కార్మికులు కళ్లకు గంతలు …

మున్సిపల్‌ పోరు లో  వైకాపా క్లీన్‌ స్వీప్‌

దయనీయస్థితిలో టిడిప,ి బిజెపి, జనసేన అమరావతి 14 మార్చి (జనంసాక్షి) : ఏపీలో పుర, నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైకాపా అద్భుత విజయాన్ని అందు కుంది. …

కూతుళ్లను హత్యచేసి న మూఢ తల్లిదండ్రుల అరెస్టు

చిత్తూరు,జనవరి 26 (జనంసాక్షి): జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో తల్లీదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా తండ్రి పురుషోత్తంను, ఏ-2గా తల్లి పద్మజను పోలీసులు చేర్చారు. …

ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలు

– రీషెడ్యూల్‌ చేసిన ఎన్నికల కమీషనర్‌ దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ …

సరికొత్త నిరసన..చెత్తపోశారు..

నిరసన తెలిపిన లబ్ధిదారులు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘటన ఉయ్యూరు,డిసెంబరు 24 (జనంసాక్షి):ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహంతో ఉన్న లబ్ధిదారులు …

పీఎస్‌ఎల్‌వీసీ-50 సక్సెస్‌

సూళ్లూరుపేట,డిసెంబరు 17 (జనంసాక్షి): శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి …

తాజావార్తలు