సీమాంధ్ర

కౌలురైతుల లబోదిబో

వేలాది ఎకరాల్లో పంటనష్టంతో తీరని వ్యథ విజయవాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) : నివర్‌ తుఫాన్‌తో సాధారణ రైతులే కాకుండా వేలాదిమంది కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టిన పెట్టుబడి …

చంద్రబాబు పక్కా దళితద్రోహి

అసెంబ్లీ బయట డ్రామాలుమానాలి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ అమరావతి,డిసెంబర3 (జనంసాక్షి) :  గ్రామాల్లో డ్రామాలు చేసినట్లుగా టీడీపీ నాయకులు అసెంబ్లీ బయట ర్యాలీలు, బేడీలు …

నివర్‌ తుఫాన్‌తో 15లక్షల టన్నుల ధాన్యంపై ప్రభావం

రంగుమారి, మొలకెత్తినట్లు అంచనాలు ధాన్యం కొనడంలో క్షేత్రస్థాయిలో సమస్యలు అమరావతి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఇటీవలి నివర్‌ తుఫాన్‌ రైతులను కోలుకోకుండా చేసింది. వరికోతల సమయంలో తుపాన్‌ రావడంతో …

ఐదురోజులపాటు ఎపి అసెంబ్లీ సమావేశాలు

బీఏసీ సమావేశంలో స్పీకర్‌ నిర్ణయం వవిధ అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్దం అమరావతి,నవంబర్‌30 (జనం సాక్షి) :  ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులు జరుగనున్నాయి.  స్పీకర్‌ తమ్మినేని …

శైవాలయాల్లో కార్తీక సందడి

సముద్ర,నదీతీరాల్లో పుణ్యస్నానాలు ప్రత్యేకపూజలు,అభిషేకాలు  చేసిన భక్తులు పంచారామక్షేత్రాల్లో మార్మోగిన శివనామం అమరావతి,నవంబర్‌30 (జనం సాక్షి):  కార్తీక పౌర్ణమితో కూడిన సోమవారం రావడంతో శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సముద్ర, …

అసెంబ్లీ సమావేశాలకు విూడియాకు నిరాకరణా?

కేవలం పక్షపాత ధోరణితోనే నిరాకరణ సమావేశాల కవరేజీఇకి విూడియాను అనుమతించాలి మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు యనమల లేఖ అమరావతి,నవంబర్‌29 (జనం సాక్షి):  శాసనమండలి సమావేశాలకు విూడియాను అనుమతించాలని, విూడియా  …

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: తులసిరెడ్డి

విజయవాడ,నవంబర్‌29 (జనం సాక్షి):  రైతుల ముట్టడితోనైనా కేంద్రం కళ్లు తెరవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. మోదీ ప్రభుత్వం …

నివర్‌ తుఫాన్‌ బాధిత రైతులను ఆదుకోవాలి: రామకృష్ణ

ఏలూరు,నవంబర్‌29 (జనం సాక్షి):   నివర్‌ తుఫాన్‌ విపత్తుని జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం నష్టం భరించాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నష్టపోయిన …

మంత్రి పేర్ని నానిపై దుండగుడి దాడి

తృటిలో తప్పిన ప్రమాదం దుండుగడిని పట్టుకుని పోలీసులకు అప్పగింత మచిలీపట్నం,నవంబర్‌29 (జనం సాక్షి):  రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నానికి తృటిలో ప్రమాదం తప్పింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో …

మంత్రి పేర్నినానిపై దాడి ఘటన.. అన్నికోణాలలో దర్యాప్తు

నిందితుడు టిడిపికి చెందిన వ్యక్తిగా గుర్తింపు: ఎస్పీ మచిలీపట్నం,నవంబర్‌29 (జనం సాక్షి):   మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనపై అన్నికోణాలలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు …