సీమాంధ్ర

ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్యం సాధ్యం

సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇదే మార్గం ఏలూరు వింత వ్యాధులకు పారిశుద్య నిర్వహణా లోపం ఏలూరు,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రాష్ట్రంలో గతంలో ప్రజలు డెంగీ, తదితర వైరల్‌ జ్వరాలతో ఇబ్బందులు …

ఏలూరులో అంతు చిక్కని వ్యాధి

– ఒకరి మృతి..మొత్తం 286 మందికి అస్వస్థత – 127 మంది డిశ్చార్జ్‌ ఏలూరు,డిసెంబరు 6(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారిలో ఓ వ్యక్తి …

ఇంతటి అధ్వాన్న పాలన గతంలో ఎప్పుడూ లేదు

ప్రశ్నిస్తే సస్పెన్షన్లు చేసి పక్కదారి పట్టించారు: కాల్వ అనంపురం,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) :  గతంలో ఎప్పుడూ ఇంత అధ్వాన్న పాలన చూడలేదని మాజీమంత్రి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు.  …

ఏపీలో పెరుగుతున్న కరోనా

తాజాగా 664మందికి పాజిటివ్‌ అమరావతి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు కనబడుతున్నాయి. తాజాగా 63049మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 664మందికి పాజిటివ్‌గా …

ప్రజలను నిలువునా మోసం చేస్తున్న వైకాపా

ఒక్క చాన్స్‌ అంటూ నిలువునా దగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ అమరావతి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : వైసీపీ నాయకులు ఏడాది పొడవునా ప్రజల్ని మోసం …

ప్రియాంకపై దాడి ఘటనలో శ్రీకాంత్‌పై కేసు నమోదు

లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖపట్నం,డిసెంబర్‌3 (జనంసాక్షి) :  ప్రేమను నిరాకరించిందని ప్రియాంక అనే యువతిపై  ప్రేమోన్మాది దాడి కేసును పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు శ్రీకాంత్‌ …

అసెంబ్లీలో నాలుగోరోజూ రగడే

సభ నుంచి టిడిపి సభ్యుల సస్పెన్షన్‌ చంద్రబాబు ఫేక్‌ లీడర్‌ అంటూ నాని వ్యాఖ్యలు అమరావతి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు కూడా …

సభను తప్పుదారి పట్టిస్తున్న నిమ్మల

ముఖ్యమంత్రి జగన్‌ ఆగ్రహం సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు పలు బిల్లులకు సభ ఆమోదం అమరావతి,డిసెంబర్‌3(జనంసాక్షి): టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం …

పేర్ని నానిపై దాడితో పోలీసుల అప్రమత్తం

గుడివాడలో కొడాలి నాని ఇంటికి భద్రత పెంపు విజయవాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) : రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. …

రాజమండ్రి కాలేజీలో మైనర్ల వివాహం

క్లాస్‌రూమ్‌లోనే ఒక్కటయిన స్నేహితులు కలకలం రేపిన పెళ్లి ఘటన కాకినాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) :  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ క్లాస్‌ రూమ్‌లో ఇద్దరు …

తాజావార్తలు