సీమాంధ్ర

వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు

అమరావతి,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వైద్యారోగ్య శాఖ పరిధిలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు …

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ

టోకెన్లు పొందిన వారికి నేడు దర్శనాలు తిరుమల,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ ఈరోజు నుంచి పునరుద్ధరించింది. శ్రీవారి …

యూ గ్రో..వి గ్రో నినాదం

దుబాయ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌ షో మూడుకీలక ఒప్పందాలపై ఎపి సంతకాలు వివరాలు వెల్లడిరచిన మంత్రిమేకపాటి అమరావతి,ఫిబ్రవరి15 ( జనం సాక్షి):  ఏపీ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు జరిగినట్లు పరిశ్రమల …

నకిలీ DSP రజాక్ భార్య సాయి కుమారి గారిని క్షేత్రము నుండి బదిలీ చేయాలని వినతి పత్రం”

  శ్రీశైలం ఫిబ్రవరి 15(జనంసాక్షి శ్రీశైలమహాక్షేత్రంలో M రజాక్ అనే వ్యక్తి, శ్రీశైల దేవస్థానంలో పని చేసే “శ్రీమతి సాయికుమారీ” అనే వ్యక్తితో లవ్ జిహాద్, వ్యవహారం …

రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన ఇంటి పన్నులు చెత్త పనులు వెంటనే రద్దు చేయాలి సిపిఐ డిమాండ్

విశాఖపట్నం సీతమ్మధార. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు చెత్త పనులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సీతమ్మ …

సచివాలయాలు సందర్శించండి అంటూ ప్రజాప్రతినిధులతో సమావేశం అయిన ఎమ్మెల్యే గణేష్..

నర్సీపట్నం ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నర్సీపట్నం నియోజకవర్గంలో గల అన గ్రామ సచివాలయాలను సందర్శించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా తోడ్పాటు అందించాలని నర్సీపట్నం …

భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ రామచంద్ర అమ్మవారు

వైభవంగా పండుగ మహోత్సవం వేలాదిగా తరలి వచ్చిన భక్తులు విశాఖపట్నం ఫిబ్రవరి..15(జనంసాక్షి బ్యూరో ): పరవాడ మండలం, వాడచీపురుపల్లి తో పాటు దళాయపాలెం , పరిసర గ్రామాల …

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణేష్

        నర్సీపట్నం ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :   నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో గల సుమారు పది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి …

ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రోలుగుంట ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన

రోలుగుంట ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : రోలుగుంట మండలంలో ఉన్న నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు పెద్ద పేట , ఎమ్ పేట కోరుప్రోలు, పందలపాడు, గంగవరం …

ఘన వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ కేంద్రం ను సందర్శించిన డిఎల్ పి ఓ శిరీష

నర్సీపట్నం ఫిబ్రవరి 14 (జనంసాక్షి): నర్సీపట్నం మండలం ధర్మసాగరం పంచాయితీ లోని  ఘన వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ కేంద్రంను నర్సీపట్నం డీఎల్ పిఓ ఆర్ శిరీష రాణి, …