సీమాంధ్ర

నకిలీ DSP రజాక్ భార్య సాయి కుమారి గారిని క్షేత్రము నుండి బదిలీ చేయాలని వినతి పత్రం”

  శ్రీశైలం ఫిబ్రవరి 15(జనంసాక్షి శ్రీశైలమహాక్షేత్రంలో M రజాక్ అనే వ్యక్తి, శ్రీశైల దేవస్థానంలో పని చేసే “శ్రీమతి సాయికుమారీ” అనే వ్యక్తితో లవ్ జిహాద్, వ్యవహారం …

రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన ఇంటి పన్నులు చెత్త పనులు వెంటనే రద్దు చేయాలి సిపిఐ డిమాండ్

విశాఖపట్నం సీతమ్మధార. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు చెత్త పనులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సీతమ్మ …

సచివాలయాలు సందర్శించండి అంటూ ప్రజాప్రతినిధులతో సమావేశం అయిన ఎమ్మెల్యే గణేష్..

నర్సీపట్నం ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నర్సీపట్నం నియోజకవర్గంలో గల అన గ్రామ సచివాలయాలను సందర్శించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా తోడ్పాటు అందించాలని నర్సీపట్నం …

భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ రామచంద్ర అమ్మవారు

వైభవంగా పండుగ మహోత్సవం వేలాదిగా తరలి వచ్చిన భక్తులు విశాఖపట్నం ఫిబ్రవరి..15(జనంసాక్షి బ్యూరో ): పరవాడ మండలం, వాడచీపురుపల్లి తో పాటు దళాయపాలెం , పరిసర గ్రామాల …

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణేష్

        నర్సీపట్నం ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :   నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో గల సుమారు పది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి …

ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రోలుగుంట ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన

రోలుగుంట ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : రోలుగుంట మండలంలో ఉన్న నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు పెద్ద పేట , ఎమ్ పేట కోరుప్రోలు, పందలపాడు, గంగవరం …

ఘన వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ కేంద్రం ను సందర్శించిన డిఎల్ పి ఓ శిరీష

నర్సీపట్నం ఫిబ్రవరి 14 (జనంసాక్షి): నర్సీపట్నం మండలం ధర్మసాగరం పంచాయితీ లోని  ఘన వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ కేంద్రంను నర్సీపట్నం డీఎల్ పిఓ ఆర్ శిరీష రాణి, …

ఆరో రోజుకు చేరిన రెవిన్యూ వీఆర్ఏల నిరహార దీక్ష..

జి.మాడుగుల .ఫిబ్రవరి14. జనం సాక్షి. మండల కేంద్రంలో వీఆర్ఏల నిరాహార దీక్ష సోమవారం నాటికి ఆరు రోజులకు చేరుకుంది . ఈ సందర్భంగా వీఆర్ఏల మండల అధ్యక్షుడు …

జనంసాక్షి వార్తలకు స్పందించిన అధికారులు

వేములపూడి పంచాయితీ పారిశుద్ధ్య కార్మికుల  సమ్మె పై స్పందించిన అధికారులు ప్రభుత్వం నుండి జీతాలు వచ్చే వరకు జనరల్ ఫండ్ నుండి ఒక్కకరి 20 వేలు సమ్మె …

జి.మాడుగులలో 40 అడుగులు ఆంజనేయ విగ్రహ శంకుస్థాపన..

భీమిలి కి చెందిన సద్గురు సేవాశ్రమం సాయిరాం ఆధ్వర్యంలో.. 40 అడుగులు ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం సన్నాహాలు.శంకుస్థాపన లో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. జి.మాడుగుల. …