సీమాంధ్ర

ప్రజాస్పందన చూసి వోర్వలేకనే పోటీ యాత్రలు

  అనంతపురం: చంద్రబాబు చేపట్టిన ‘వస్తూన్నా.. మీకోసం’ పాదయాత్రకు జన స్పందన చూసి ఓర్వలేకనే వైకాపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. సమస్యలతో రాష్ట్రం సతమతమవుతున్న …

కార్యకర్తల మద్దతే పార్టీకి శ్రీరామరక్ష:టీడీపీ అధినేత చంద్రబాబు

  అనంతపురం: 13వ రోజు పాదయాత్రను గుంతకల్లులో ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీలో ఒకరిద్దరు నాయకులు తప్పుడు పనులు చేసినా కార్యకర్తలు మాత్రం …

ట్రాక్టర్‌ బోల్తా ఇద్దరి మృతి-22మందికి గాయాలు

  మదనపల్లి:కురబలకోట మండలం తానమిట్ట వద్ద ఆదివారం ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 22మంది గాయపడ్డారు. పిచ్చలవాండ్లపల్లికి …

ఎర్రచందనం అక్రమ రవాణాదారుల అరెస్ట్‌

  తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ రోజు అటవీశాఖ అధికారులు 30మంది ఎర్రచందనం అక్రమ రవాణాదారులను అరెస్ట్‌ చేశారు. తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వెళ్తుండగా …

కర్నూలు జిల్లాలో ఆర్టీఏ తనిఖీలు

కర్నూలు: ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్థంగా తిరుగుతున్న 4 ప్రైవేటు బస్సులను జప్తు చేశారు. తిరుపతి, …

చంద్రబాబు 12వ రోజు పాదయాత్ర ప్రారంభం

ఉరవకోండ, అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీకోసం’ పాదయాత్ర 12 వరోజు వజ్రకరూర్‌ మండలం చిన్నహోతూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. …

మలాలాపై దాడి కేసులో ముగ్గురు అరెస్ట్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన టీనేజీ బాలిక మలాలాపై దాడి కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మలాలా యూసుఫ్‌జాయ్‌ అనే 14ఏళ్ల బాలికపై గత మంగళవారం …

శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరదప్రవాహం

హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కర్నాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటంతో గత మూడు రోజులుగా ఉనబై రెండు వేల క్యూసెక్కుల వరద …

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చర్యలు:కిశోర్‌చంద్రదేవ్‌

  రాజమండ్రి: అటవిప్రాంతంలో గిరిజన చట్టాలకు విరుద్దంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇప్పందాలు జరుగుతున్నాయని కేంద్ర గిరిజన సంక్షేమమంత్రి కిశోర్‌ చంద్ర అన్నారు. రంపచోడవరంలో పర్యటనలో భాగంగా ఆయన …

ఢిల్లీలో బేరసారాల కోసమే వైకాపా వ్యాఖ్యలు:బాబు

అనంతపురం: అవిశ్వాస తీర్మాణం ఎప్పుడు పెట్టాలో తెలియకుండా వైకాపా నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎద్దేవ చేశారు. ప్రభుత్వంపై తాము ఎప్పుడు అవిశ్వాస తీర్మాణం పెడితే ఢిల్లీకి వెళ్లి …