సీమాంధ్ర

బాలికపై అత్యాచారయత్నం యువకుడి అరెస్ట్‌

  విజయనగరం: నగరంలోని తోటపాలెం ముత్యవాణి చెరువు వద్ద 6గురు మైనర్‌ బాలికలపై ఒక యువకుడు అత్యచార యత్నం చేశాడు. ముత్యవాణి చెరువు ప్రాంతానికి చెందిన 6గురు …

ఎక్కడ సమస్యలు పేదరికం ఉంటే అక్కడ టీడీపీ ఉంటుంది:చంద్రబాబు

  అనంతపురం: జిల్లాలోని గెంతల్లులో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు ఈ రోజు గుంతకల్లులో నిర్వమించిన బహిరంగ సభకు చంద్రబాబు పేర్కొన్నారు.

పెన్నా డెల్టాకు సాగునీరు

  నెల్లూరు: పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో సాగునీరు ఇచ్చేందుకు సాగునీటి సలహా బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో మొత్తం …

ముగ్గురు విద్యార్థుల గల్లంతు

  మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌లో సముద్ర స్నానాలకు వెల్లిన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు గల్లంతైనారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు తమమిత్రులతోకలసి …

సమ్మెకు దిగిన పర్యాటక శాఖ కార్మికులతో నేడు చర్చలు

  విశాఖ: సమస్యల పరిష్కారం కోసం పర్యాటక శాఖ స్పందించింది. కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. మరోవైపు సమ్మె చేస్తున్న కార్మికులను పర్యాటక శాఖ ఈడీ ఈ …

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ బోల్తా-డ్రైవర్‌

  నెల్లూరు: ఇసుక అక్రమరవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ అధికారుల నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు …

ప్రజాస్పందన చూసి వోర్వలేకనే పోటీ యాత్రలు

  అనంతపురం: చంద్రబాబు చేపట్టిన ‘వస్తూన్నా.. మీకోసం’ పాదయాత్రకు జన స్పందన చూసి ఓర్వలేకనే వైకాపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. సమస్యలతో రాష్ట్రం సతమతమవుతున్న …

కార్యకర్తల మద్దతే పార్టీకి శ్రీరామరక్ష:టీడీపీ అధినేత చంద్రబాబు

  అనంతపురం: 13వ రోజు పాదయాత్రను గుంతకల్లులో ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీలో ఒకరిద్దరు నాయకులు తప్పుడు పనులు చేసినా కార్యకర్తలు మాత్రం …

ట్రాక్టర్‌ బోల్తా ఇద్దరి మృతి-22మందికి గాయాలు

  మదనపల్లి:కురబలకోట మండలం తానమిట్ట వద్ద ఆదివారం ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 22మంది గాయపడ్డారు. పిచ్చలవాండ్లపల్లికి …

ఎర్రచందనం అక్రమ రవాణాదారుల అరెస్ట్‌

  తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ రోజు అటవీశాఖ అధికారులు 30మంది ఎర్రచందనం అక్రమ రవాణాదారులను అరెస్ట్‌ చేశారు. తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వెళ్తుండగా …