Cover Story

భారత్‌ చేరుకున్న ఒబామా

కనీవినీ ఎరుగనిరీతిలో కట్టుదిట్టమైన భద్రత ఆగ్రా పర్యటన రద్దు సొంత సైన్యంతో పెద్దన్న పర్యటన న్యూడిల్లీ,జనవరి24(జనంసాక్షి):  అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ చేరుకున్నారు. ఆదివారం ఉదయం …

డిప్యూటీ సీఎం రాజయ్య ఓఎస్డీపై వేటు

నష్ట నివారణ చర్యలకు నడుం బిగించిన సర్కారు వైద్య ఆరోగ్య శాఖను పటిష్టం చేస్తాం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తాం కేంద్ర బృందంతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి): వైద్య …

తెలంగాణ యాస భాషకు పట్టంకట్టాలె

ఎగతాలికి గురైన భాషనే ఎలుగెత్తి చాటాలె తెలంగాణ నుడికారం ప్రామాణికం కావాలె పాఠ్యపుస్తకాలు మన యాసలనే ఉండాలె వక్రీకరించిన నిజాం చరిత్ర సహా… అన్ని విషయాలు సిలబస్‌ల …

స్వైన్‌ ఫ్లూ పై సమిష్టి యుద్ధం

కదనానికి కదిలిన సర్కార్‌ ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రితో ఫోన్‌లో మంతనాలు తక్షణ సహాయం కోసం వినతి అధికారులు, కార్పొరేట్‌ ఆసుపత్రుల ఆధిపతులతో భేటీ నివారణ చర్యలకు అధికారులకు …

బీబీనగర్‌ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మారుస్తాం

తెలంగాణ పది జిల్లాలకు బీబీనగర్‌ అనుకూలం ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్‌ నల్లగొండ,జనవరి20(జనంసాక్షి): బీబీనగర్‌ నిమ్స్‌ స్థానంలో ఎయిమ్స్‌ రానుంది. దీనిని ఎయిమ్స్‌ స్థాయిలో అభివృద్ది చేయాలని …

క్రేజ్‌ తగ్గని కేజ్రీవాల్‌

సీఎంగా 54 శాతం ప్రజలు కేజ్రీవాల్‌ వైపే 49 రోజుల ఆమ్‌ఆద్మీ పాలన భేష్‌ 6నెలల మోదీ పాలన హర 49 రోజుల కేజ్రీవాల్‌ పాలన బేరీజు …

మహబూబ్‌నగర్‌ వలసలు ఆగాలి

త్వరలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన బస్తీలు బాగుపడాలి, జనం నడుం బిగించాలి సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, జనవరి 18(జనంసాక్షి): పాలమూరు ప్రజల సాగునీరు, తాగునీటి కష్టాల త్వరలోనే …

పేదల బస్తీలు మారాలి – మహబుబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన కొనసాగుతోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌ చేరుకున్న సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం …

హరిత హారంగా మన అడవులు

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యం అడవుల సంరక్షణకు సర్కారు ప్రాధాన్యత-సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం కెసిఆర్‌ స్పష్టం …

కేజీ టు పీజీ విద్యలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి

నగర సమస్యలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌, జనవరి 16, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్య అమలుకు సంబంధించి విద్యావేత్తలు, …