Cover Story

కంటోన్మెంట్‌పై తెరాస జెండా

భాజాపా, కాంగ్రెస్‌లకు షాక్‌ ఇవే ఫలితాలు జీహెచ్‌ఎంసీలో పునరావృతం అవుతాయి మంత్రుల ధీమా హైదరాబాద్‌,జనవరి13(జనంసాక్షి):   సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయ ఢంకా మోగించింది. ఎనిమిది వార్డులకు …

పెరిగిన ట్రాఫిక్‌కు విరుగుడు మెట్రో విస్తరణనే..

ఉద్యోగుల వేతన సవరణ కోసం సీఎం కసరత్తు హైదరాబాద్‌ జనవరి12(జనంసాక్షి): ట్రాఫిక్‌ సమస్యలు అధిగమించడానికి విరుగుడు మెట్రో రైలు ప్రాజెక్టేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. నగరంలో శరవేగంగా …

మురికి దుర్గంధం నుంచి బయట పడుతున్న హుస్సేన్‌సాగర్‌

నీటిలో క్రమంగా పెరుగుతున్న ఆక్సిజన్‌  శాతం తెలంగాణ సర్కారు చర్యలు సత్ఫలితం మంచినీటి సరస్సుగా మార్చే ప్రక్రియలో ముందడుగు ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం అందమైన సరస్సుగా కనువిందు …

సేవా సుందరి…

అందం, మంచి మనసు కలబోసిన చోట.. తెలంగాణ బిడ్డకు ఖండాంతరాల ఖ్యాతి సీమాంధ్ర మీడియాలో కరువైన చోటు గుర్తింపునోచుకోని తెలుగు(తెలంగాణ)తేజం! ఆమె ప్రపంచ పీఠభూముల మీద ఆత్మగౌరవ …

గింత మురికి వాడల్లో ప్రజలెట్ల బతుకుతరు

అధికారులపై సీఎం గుస్సా పక్కా ఇళ్ల నిర్మాణానికి ఆదేశాలు వరంగల్‌,జనవరి8(జనంసాక్షి): వరంగల్‌లోని మురికి వాడలను రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం స్వయంగా పరిశీలించారు. ఆ పరిస్థితి చూసి ఆయన …

శ్వేత జాతి కండకావరం

బీరు టిన్‌లపై జాతి పితా చిత్రం మద్య నిషేధ సమాజాన్ని కోరుకున్న మహాత్ముని మరో మారు హత్య మల్టినేషన్‌ కంపెనీల తీరును ముక్త కంఠంతో ఖండిద్దాం. ‘జనంసాక్షి’ …

చట్టబధ్దంగానే ఎంసెట్‌

సమస్య పరిష్కారానికి ఏపీ చొరవ చూపడం లేదు మా పరీక్ష మేమే నిర్వహించుకుంటున్నాం – మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి న్యూఢిల్లీ,జనవరి6(జనంసాక్షి): పునర్విభజన చట్టం ప్రకారం ఎంసెట్‌ నిర్వహించే …

ఇదే చివరి అవకాశం

జాగాలను క్రమబద్ధీకరించుకోండి 90 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం : సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి): భూములు, నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని, అక్రమ నిర్మాణాలను వెంటనే …

హైదరాబాద్‌ స్టేట్‌ అభివృద్ధిపై నిజాం బృహత్తర ప్రణాళిక

ఇదిగో ఆధారం 1946లో ‘కాస్‌ సిటీ క్రానికల్‌ -మిషిగన్‌ మిర్రర్‌ ‘ అమెరికా పత్రికలో ప్రత్యేక కథనం సంస్థానం విలీనంతో నిలిచిన అభివృద్ది ఆంధ్రాలో విలీనంతో అన్ని …

వెయ్యి ఆలోచనలు ఘర్షించనీ…. వందపూలు వికసించనీ

…బంగారు తెలంగాణ లోనూ ఉద్యమ స్ఫూర్తి కావాలి …అనుమానాలు పటాపంచల్‌ …ఒకే వేదికపై ఉద్యమ దిగ్గజాలు …పునర్నిర్మాణం జరిగే వరకూ పోరాటపటిమ కొనసాగాలి …జనంసాక్షి ప్రత్యేక కథనం …