Cover Story

లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టిన జైట్లీ

నేడు బడ్జెట్‌ సమర్పించనున్న ఆర్థకిమంత్రి ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ప్రజలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి27(జ‌నంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2014-15 సంవత్సరానికి ఆర్థిక సర్వేను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. …

కొత్త రైళ్ల ప్రతిపాదనే లేదు

చార్జీల పెంపులేదు ఆధునీకరణ, డిజిటలైజేషన్‌ సౌకర్యాలు స్వచ్చ భారత్‌కు పెద్దపీట మహిళల భద్రతకు 182 టోల్‌ ఫ్రీ వైఫై సీసీ కెమెరాలు, అప్పర్‌ బెర్తుకు నిచ్చెన 120 …

మనగుట్టకు రూ.100 కోట్లు

సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే బృహత్‌ ప్రణాళికపై అధికారులతో చర్చ నల్లగొండ,ఫిబ్రవరి25(జనంసాక్షి): యాదగిరిగుట్ట అభివృద్దికి సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ చూశాక సిఎం కెసిఆర్‌ బుధవారం గుట్ట ప్రాంతాన్ని …

రైతుల్ని ముంచే ఆర్డినెన్స్‌

అన్నా దీక్షకు కేజ్రీవాల్‌ మద్దతు దిల్లీ సచివాలయానికి విచ్చేయండి హజారేకు దిల్లీ సీఎం ఆహ్వానం న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జనంసాక్షి): భూసేకరణ చట్టంలో సవరణలకు వ్యతిరేకంగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా …

కార్పొరేట్‌లకు కొమ్ము కాస్తున్న కేంద్ర సర్కార్‌

భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా అన్నా దీక్ష మద్దతు ప్రకటించిన మేధాపాట్కర్‌ తదితరులు న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జనంసాక్షి): కార్పొరేట్లకు కొమ్నుకాస్తూ కేంద్ర సర్కార్‌ తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్స్‌ ను వ్యతిరేకిస్తూ …

మమతా కాలనీలో సీఎం కాన్వాయ్‌ ఆగింది

ఏమిటీ మురికి? సమస్యలపై కాలనీవాసులతో సీఎం ముఖాముఖి హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం అనంతరం ఓ పెళ్లికి వెళుతూ నాగోల్‌లో ఆకస్మాత్తుగా ఆగారు. మమతాకాలనీలో …

అమరవీరుల కుటుంబాల్ని ఆదుకునేందుకు నిర్ణయం

కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం,ఇంటికో ఉద్యోగం వ్యాక్సిన్‌ పరిశ్రమకు ప్రోత్సాహం :సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): ‘అమరవీరుల’ తెలంగాణ అమరవీరుల కుటుంబాల విషయంలో ఎట్టకేలకు ఒక నిర్ణయం …

రైతులను మోసంచేస్తే తస్మాత్‌ జాగ్రత్త

నకిలీ ఎరువులు, విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తాం షీ టీమ్స్‌ పనితీరు భేష్‌ వరంగల్‌కు పోలీస్‌ కమిషనరేట్‌ సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జనంసాక్షి): వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం …

తెలంగాణలో పరిశ్రమలు స్థాపిస్తాం

సీఎం కేసీఆర్‌తో జిందాల్‌ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జనంసాక్షి): జిందాల్‌ సా లిమిటెడ్‌ ప్రతినిధులు ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా …

మూవీ మొఘల్‌ రామానాయుడు ఇకలేరు

తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి పలువురు ప్రముఖుల సంతాపం నేడు సినిమాలు, షూటింగ్‌లు బంద్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జనంసాక్షి): తెలుగు చలనచిత్రపరిశ్ర మరో ప్రముఖుడిని కోల్పోయింది. వరుసగా తెలుగు సినిమా పరిశ్రమకు …