Cover Story

కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌

కేంద్రమంత్రులు బీరేంద్రసింగ్‌, వెంకయ్యనాయుడుతో భేటీ వాటర్‌ గ్రిడ్‌కు ప్రపంచబ్యాంకు నిధులు విశ్వనగరంగా హైదరాబాద్‌ స్మార్ట్‌సిటీ తదితర అంశాలపై సానుకూలత హైదరాబాద్‌ చేరుకున్న సీఎం న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): తెలంగాణ …

సమైక్య స్ఫూర్తి దేశాభివృద్ధికి దోహదం

ముఖ్యమంత్రులతో మూడు కమిటీలు రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8(జనంసాక్షి): సమాఖ్య స్ఫూర్తి దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రదాని …

దిల్లీలో ఆమ్‌ఆద్మీ ‘క్రేజ్‌’

సంప్రదాయ పార్టీలను ఊడ్చిపారేయనున్న ‘చీపురు’ హస్తిన సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌కే మొగ్గు అన్ని సర్వేలూ ఆప్‌కే అనుకూలం న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జనంసాక్షి): హస్తినలో ఆమ్‌ ఆద్మీ క్రేజీ పార్టీగా …

బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌

60 రోజుల్లో నివేదిక కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌, జె.పి.నడ్డా, జవదేకర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి6(జనంసాక్షి): బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై అడుగు ముందుకు పడింది. అక్కడ పరిశ్రమ …

తెలంగాణ ఉద్యోగులకు ఖుష్‌ ఖబర్‌

43 శాతం ఫిట్‌మెంట్‌ ఖజానాపై 6500 కోట్ల భారం తెలంగాణ సాధనలో ఉద్యోగులది కీలక పాత్ర సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల హర్షం హైదరాబాద్‌,ఫిబ్రవరి5(జనంసాక్షి): ఎంతోకాలంగా ఎదురు …

మిగులు విద్యుత్‌కు ప్రణాళికలు

కరెంటు కష్టాలపై సర్కారు ముందుచూపు కోతలను అధిగమించేందుకు కొనుగోలుకు సిద్ధం వ్యవసాయానికి ప్రాధాన్యత సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): తెలంగాణలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్‌కు డిమాండ్‌కు …

తెలంగాణలో తెరాసకు తిరుగులేదు

రాష్ట్రంలో అద్భుత ప్రగతిని సాధిస్తాం ఇంటింటికీ తాగునీరు విశ్వనగరంగా హైదరాబాద్‌ ఏప్రిల్‌ 24న అధ్యక్షుని ఎన్నిక విద్యుత్‌పై ముందుచూపు కోతలు లేకుండా చూస్తాం టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ …

గోదావరి పుష్కరాలు తెలంగాణలో కుంభమేళా తరహాలో.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): కుంభమేళా తరహాలో తెలంగాణలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని తెలంగాణ  దేవాదాయమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని అన్నారు.  గోదావరి పుష్కరాలపై …

ఓ మద్యంచుక్క వంద అనర్థాలకు మూలం!

మద్యరహిత తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యం మద్యంతో పేదల ఇళ్లు గుల్లవుతున్నాయి ఆరోగ్యశ్రీ కేసుల్లో 90 శాతం లిక్కర్‌ కేసులే సర్కారీ గుడుంబా అసలొద్దు తెలంగాణ పోరాట …

నిజాం రాజు దూరదృష్టితో మోండా మార్కెట్‌

హుస్సేన్‌సాగర్‌లో మురికినీరు కలపొద్దు వలస పాలకులు హైదరాబాద్‌ను మురికి కూపంగా మార్చారు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి31(జనంసాక్షి): నిజాంరాజు దూరదృష్టితో వ్యవహరించి మోండా మార్కెట్‌ నిర్మించటానికి దోహదం చేశారని …