Cover Story

పాదయాత్రలు కావవి..దండయాత్రలే

      -వారం రోజుల్లో విస్తృతస్థాయి సమావేశం -ఇక ఉధృత స్థాయిలో ఉద్యమం -కాంగ్రెస్‌ మంత్రులు, సమైక్య పార్టీలే లక్ష్యం హైద్రాబాద్‌, నవంబర్‌21(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా …

యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటం

-లోక్‌సభ సమావేశాల్లో తెలంగాణవాదాన్ని వినిపించాలని నిర్ణయం హైద్రాబాద్‌, నవంబర్‌20(.జనంసాక్షి): యూపీఏ తెలంగాణ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ …

మయన్మార్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఒబామా మండిపాటు

  మయన్మార్‌, నవంబర్‌19: ఎట్టకేలకు పెద్దన్న స్పందించాడు..గత కొద్ది రోజులుగా మయన్మార్‌లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఇంతవరకూ నోరు విప్పని అగ్రరాజ్యం అమెరికా అధినేత తొలిసారిగా మయన్మార్‌లో జరుగుతున్న …

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు

  52మంది మృతి వందమందికి పైగా తీవ్ర గాయాలు మీడియా భవంతులపై కూడా వదలకుండా బాంబుల వర్షం గాజా: పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ …

రాజన్న రాజ్యం అంటే భూములు దోచుకున్న రాజ్యం

  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ నిప్పులు చెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డియేనని మండిపడింది. తెలంగాణ భూములు అమ్ముకున్న …

కలిసిమెలిసి ఉద్యమిస్తం : కేసీఆర్‌

    హైదరాబాద్‌ : నవంబర్‌ 16,(జనంసాక్షి): జేఏసీతో ఉన్న మా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  స్పష్టం చేశారు. ఇక నుంచి …

సీమాంధ్ర పత్రికల కుట్రను అర్థం .

సీమాంధ్ర పత్రికలు మరో కుట్ర పన్నాయి. వీలున్నపుడల్లా తెలంగాణ ఉద్యమంపై దుష్ప్రచారం చేసే సీమాంద్ర మీడియా ఈ సారి ఏకంగా ఉద్యమ సారధిపైనే తమ కుట్ర బాణాలను …

టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్న స్వామిగౌడ్‌

    హౖదరాబాద్‌:  నవంబర్‌ 15,(జనంసాక్షి): టీఎన్జీవో అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిన ఆ సంఘ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ శుక్రవారంనాడు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. …

భారత్‌తో నాది విడదీయరాని బంధం : అంగ్‌సాన్‌్‌సూకి

  న్యూఢిల్లీ, నవంబర్‌ 14 (జనంసాక్షి): ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మయన్మార్‌ ప్రజాస్వామ్య నేత ఆంగ్‌ సాన్‌ సూకీ నాలుగు దశాబ్దాల తర్వాత భారతదేశాన్ని సందర్శిం చారు. …

కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్‌: నవంబర్‌ 12, జనంసాక్షి: ఎడారి దేశంలో మావాళ్లు ఎరక్కపోయి ఇరుక్కపోయారు..అక్కడా ఎటుచూసినా ఎండమావలే తప్ప ఏడుపును పట్టించుకొనేవారు ఎవరూలేరు..ఏం తిన్నరో ఎట్లున్నరో తెల్వదు..మొఖం చూపే దిక్కు …

తాజావార్తలు