Cover Story

ఇండోనేషియాలో సముద్రంలోకి జారిన విమానం

ప్రయాణికులు సురక్షితం బాలి, (జనంసాక్షి) : ఇండోనేషియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం తప్పింది. బాలిలోని అంతర్జాతీయ విమాశ్రాయంలో దిగబోతు ఓ దేశీయ విమానం పక్కనే ఉన్న …

శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి భారత్‌ జర్మనీ పరస్పర అంగీకారం

బెర్లిన్‌, (జనంసాక్షి) : శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని భారత్‌, జర్మనీ నిర్ణయించాయి. బెర్లిన్‌లో జరుగుతున్న ఇండియా, యురోపియన్‌ యూనియన్‌ సంయుక్త సదస్సులో ఈమేరకు …

విద్యుత్‌ చార్జీలపై విపక్షాలది రాద్ధాతం

‘అమ్మహస్తం’ ప్రారంభించిన సీఎం మంచిర్యాల సభలో కిరణ్‌ చిటపట మంచిర్యాల్‌, ఏప్రిల్‌ 10 : ఉగాది కానుకగా పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ హస్తం పథకాన్ని …

దశాబ్దం గడిచింది రసాయన ఆయుధాలేవి?

30కి పైగా దేశాలతో సద్దాం ఒంటరి పోరాటం యుద్ధంలో ఓడినా ఇరాక్‌ గుండెల్లో హీరో ఇరాక్‌ యుద్ధానికి పదేళ్లు బగ్దాద్‌, (జనంసాక్షి) : ఇరాక్‌లో మానవ వినాశకర …

జగన్‌ కేసులో ఏ4 సబిత

ఐదో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ రాజీనామాకు సిద్ధమైన హోం మంత్రి కిరణ్‌ సర్కారులో కలకలం  ముగ్గురు మంత్రులపై చార్జిషీట్లు.. ఒకరు ఔట్‌.. మరో ఐదు మంది …

కట్జూ.. మా కార్యక్రమానికి రావొద్దు

ముఖ్య అతిథిని బహిష్కరించిన దక్కన్‌ టీవీ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందన్న ప్రెస్‌ కౌన్సిల్‌ …

రెండు అధికార కేంద్రాలు లేవు

అది మీడియా సృష్టే రాహుల్‌ వస్తానంటే నేనొద్దంటానా? ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 : ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ ఎప్పుడు ముందుకు వచ్చినా తాను …

చిగురిస్తున్న ప్రజాస్వామ్యంయాభై ఏళ్ల తర్వాత

మయన్మార్‌లో మళ్లీ పత్రికల ప్రచురణ యాంగన్‌, (జనంసాక్షి) : తీవ్ర నిర్బంధం.. అణచివేతల తర్వాత మయన్మార్‌లో ప్రజాస్వామ్యం మళ్లీ చిగురిస్తోంది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత …

గాంధీ పుట్టిన గుజరాత్‌లో గాడ్సేల దాష్టీకం

వెంటాడుతున్న 2002 కాళరాత్రులు త్రిశూల్‌, తల్వార్‌లతో ఉన్మాదుల స్వైరవిహారంవందలాది గృహదహనాలు, అత్యాచారాలు, సామూహిక హత్యలు అహ్మదాబాద్‌, (జనంసాక్షి) : గుజరాత్‌.. ప్రపంచానికి శాంతిమంత్రాన్ని ప్రబోధించిన మహాత్మాగాంధీ పుట్టిన …

రేణుక వ్యాఖ్యలపై మండిపడ్డ కోదండరామ్‌ బొత్సకు ఫిర్యాదు

బేషరతుగా క్షమాపణలకు టీ జేఏసీ డిమాండ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణ ఆత్మబలిదానాలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన …