Cover Story

త్వరలో అత్యాచారాల నిరోధానికి కొత్త చట్టం

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పశ్చిమబెంగాల్‌ ,మార్చి 16 (జనంసాక్షి) : అత్యాచారాలను నివారించేందుకు త్వరలో కొత్తం చట్టం తీసుకురానున్నట్లు యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని …

చరిత్రలో మొదటిసారి

అవిశ్వాసంపై బాబు డొంకతిరుగుడు ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్న కాపాడే యత్నం తటస్థంగా ఉండమంటూ ఎమ్మెల్యేలకు విప్‌ ప్రభుత్వానికి అండగా ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ సాక్షిగా కనీవినీ …

అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వండి

సర్కారును గద్దె దించండి తెలంగాణపై ఎమ్మెల్యేలకు జేఏసీ పిలుపు 21న సడక్‌ బంద్‌ ఏప్రిల్‌లో చలో అసెంబ్లీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 14 (జనంసాక్షి): …

గోవా లోకాయుక్తగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

పనాజీ, మార్చి 13 (జనంసాక్షి): సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి గోవా లోకాయుక్తగా నియమితులయ్యారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ బుధవారం స్థానిక మీడియా …

జల సాధనే ఆయన జీవితం

– జలసాధన సమరం పుస్తకావిష్కరణలో కేసీఆర్‌ హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) : జీవితాంతం నల్గొండలోని ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు అందించేందుకు పోరాడిని దుస్సెర్ల సత్యనారాయణ …

నాకు కోపమొస్తే మరిన్ని పథకాలు ప్రవేశపెడతా

నేనసలే మొండోన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మహబూబ్‌నగర్‌, మార్చి 12 (జనంసాక్షి): రెవెన్యూ సదస్సుల్లో వచ్చే పిటిషన్లను 90రోజుల్లోగా పరిష్కరిస్తా మని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ధన్వాడలో మంగళవారం …

నిర్భయ కేసు ప్రధాన నిందితుడి ఆత్మహత్య

తీహార్‌ జైల్‌ భద్రతలో లోపాలున్నాయి : షిండే న్యూఢిల్లీ, మార్చి 11 (జనంసాక్షి) : ఢిల్లీ అత్యాచార ఘటన కేసు కీలక మలుపు తిరిగింది. ‘నిర్భయ’పై దారుణానికి …

టీ ఎంపీలూ నాటకాలొద్దు

ప్రజలు గమనిస్తున్నరు : టీ జేఏసీ ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ యోధుల విగ్రహాలు పెట్టాలె సడక్‌ బంద్‌తో సత్తా చాటుదాం హైదరాబాద్‌, మార్చి 10 (జనంసాక్షి) : తెలంగాణ …

అజ్మీర్‌ దర్గా సందర్శించిన పాక్‌ ప్రధాని ఆతిథ్యమిచ్చిన ఖుర్షిద్‌

జైపూర్‌, మార్చి9(జనంసాక్షి): పాకిస్థాన్‌ ప్రధాని పర్వేజ్‌ అష్రాఫ్‌ ప్రముఖ అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినొద్దీన్‌ షరీఫ్‌ దర్గాను శనివారం సందర్శించుకున్నారు. 13వ శతాబ్దంలో నిర్మించిన పురాతన దర్గాలో ఆయన …

పేదరికం, నిరుద్యోగ నిర్మూలనే యూపీఏ లక్ష్యం

విపక్షాలపై పదునైన అస్త్రాలు ఎక్కుపెట్టిన ప్రధాని చురకలు, ఛలోక్తులతో జోరుమీద మన్మోహన్‌ న్యూఢిల్లీ, మార్చి 8 (జనంసాక్షి): దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగం లేకుండా చేయడమే యూపీఏ …

తాజావార్తలు