Cover Story

కేంద్రం మెడలు..

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్రం మెడలు వంచారు. ప్రజల ఆకాంక్షపై యూపీఏ సర్కారు నిర్ణయం తీసుకునే వరకు మెట్టు …

తెలంగాణపై దండయాత్రలు ..

మహబూబ్‌నగర్‌:  డిసెంబర్‌ 4,(జనంసాక్షి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పాలమూరు యూనివర్సిటీ …

కాకతీయ ఉత్సవాలకు రూ.300 కోట్లివ్వండి – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

వరంగల్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) : కాకతీయ ఉత్సవాలకు రూ.300 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. కాకతీయు వైభవానికి …

వట్టిమాటలు కట్టిపెట్టండి తెలంగాణ బిల్లు పెట్టండి – టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

  వరంగల్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : సీమాంధ్ర పార్టీల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు వట్టిమాటలు కట్టిపెట్టి ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ  శీతాకాల సమావేశాల్లో తెలంగాణ …

ఇక ఉద్యమం ఉరుముతది

  హైదరాబాద్‌, డిసెంబర్‌ 1(జనంసాక్షి): వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో అన్ని పార్టీలూ తెలంగాణపై తీర్మానం చేయాలని తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నాడు …

మిలిటెంట్‌ పోరాటానికే జేఏసీ మొగ్గు

– ఫిబ్రవరిలో చలో అసెంబ్లీ – మార్చ్‌ తరహాలో పోరాటం – సీమాంధ్ర పార్టీలు, ఢిల్లీ పెద్దలే లక్ష్యంగా ఉద్యమం – డిసెంబర్‌ 9న పెద్ద ఎత్తున …

తెలంగాణను అడ్డుకున్న వారే పాదయాత్రలు చేస్తున్నారు

ఇందిరాపార్కు వద్ద ‘తెలంగాణ దీక్షా దివస్‌’లో నేతల ఆరోపణ హైదరాబాద్‌,నవంబర్‌29:డిసెంబర్‌ 9న వచ్చిన తెలంగాణ ప్రకటనను అడ్డుకున్న వారే ఇవాళ తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే …

బాబు, షర్మిల తెలంగాణ వ్యతిరేకం కాకపోతే మీ కార్య చరణ ఏందీ? తెలంగాణ కోసం దీక్ష చేస్తారా! కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్య చరణ ప్రకటించాలని, తెలంగాణ కోసం దీక్షలకు సిద్దమేనా? అని ప్రొ. …

కాలుష్యం మాకు…ఉద్యోగాలు ఆంధ్రోళ్లకా..?

-ప్రైవేటు సంస్థలలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి -మా భూముల్లో సీమాంధ్రుల పెత్తనమా సహించం -విద్యార్థి గర్జనలో కోదండరాం మహబూబ్‌నగర్‌, నవంబర్‌28(జనంసాక్షి): తెలంగాణ వనరులను దోచుకుంటున్న …

కేంద్ర ప్రకటనలు మోసం, కుట్రపూరితం : కోదండరామ్‌

  హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం మోసపూరితమైన ప్రకటనలు చేస్తోందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. …