Cover Story

ముఖ్యమంత్రా ? ఫ్యాక్షనిస్టా ?

నిండా ముంచే పోలవరంను కట్టి తీరుతామని సవాల్‌ చేసుడేంది ! కోర్టు దిక్కరణతో పోలవరం కట్టుడేంది సీఎం వైఖరిపై మండిపడ్డ కోదండరాం హైదరాబాద్‌ ,ఆగస్టు 26 (జనంసాక్షి): …

సర్కారు నిర్లక్ష్యం వల్లే పసిమొగ్గలు రాలుతున్నాయి

పద్నాలుగు ఉండాల్సిన చోట నాలుగు వెంటిలేటర్లా ? ఎంజీఎం సందర్శనకు వచ్చిన మంత్రులకు చుక్కలు చూపెట్టిన జూడాలు ఇకనైనా తెలంగాణపై నిర్లక్ష్యం వీడండంటూ మంత్రుల ఘెరావ్‌వరంగల్‌, ఆగస్టు …

తెలంగాణ కోసం సీపీఐ జంగు సైరన్‌

ఖమ్మం మెట్టులో పోరుయాత్ర ఆరంభం సీపీఐతో కలిసి పనిచేసేందుకు జేఏసీ సై సెప్టెంబర్‌ మార్చ్‌కు సీపీఐ జై హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీ గుండెలదరాలి : కోదండరాం తెలంగాణ …

గిరిగీసి నిలబడదాం తెగించి కొట్లాడుదాం

శ్రీతెలంగాణ సాధిద్దాం శ్రీఆత్మహత్యలు వొద్దు బిడ్డా జేఏసీ చైర్మన్‌ కోదండరాం వరంగల్‌, ఆగస్టు 24 (జనంసాక్షి): :తెలంగాణ రాష్ట్ర సాధనకు గిరిగీసి నిలబడి తెగించి కోట్లాడి తెలంగాణ …

పవర్‌కట్‌తో సిరిసిల్లలో ఆగిన పవర్‌లూమ్‌లు

ఉపాధికరువై నేతన్న ఆత్మహత్య సిరిసిల్ల,ఆగస్టు 23(జనం సాక్షి): కరెంట్‌ కోతలు ఈ పదం వింటే చాలు రైతన్న..నేతన్నల గుండెలద రాల్సిందే…కరెంట్‌ కోతలు ఇప్ప టికే రైతుల పుట్టి …

సెప్టెంబర్‌ మార్చ్‌కు ఉప్పెనలా తరలిరండి

కరీంనగర్‌ కవాతును విజయవంతం చేయండి కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 22(జనంసాక్షి): సెప్టెంబర్‌ మార్చ్‌ను విజయవంతం చేయాలని జెఎసి కోదం డరాం అన్నారు. బుధవారం నగరంలోని ఫిల్మ్‌భవన్‌లో జరిగిన …

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌

జీవిత విశేషాలతో ‘ఒడవని ముచ్చట్లు’ లండన్‌లో పుస్తకావిష్కరణ ఆవిష్కరణ లండన్‌,ఆగస్టు21(జనంసాక్షి): తెలంగాణకు జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ ఫౌండర్‌, మెంబర్‌ గంట వేణుగోపాల్‌ …

కూలిన కళా శిఖరం…

ఆగస్టు21(జనంసాక్షి): కళలకు కాణాచి తెలంగాణ. తెలంగాణ తల్లి ఒడిలో పుట్టి పురిగిన వైతాళికులు ఎందరో. అందులో మన సిద్దిపేటకు చెందిన కాపు రాజయ్య ఒకరు. ఆరు దశాబ్దాల …

శాంతియుత ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్నరు..

 తెలంగాణ రాకుండా చెయ్యాలని సీమాంధ్ర నాయకులు కుట్రలు చేస్తున్నరు.. రాష్ట్రం ఇవ్వకుండా పాలకులు హక్కులను కాలరాస్తున్నరు.. ‘ప్రాణహిత’ పుస్తకావిష్కరణలో కోదండరాం ఆగ్రహం హైదరాబాద్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) …

పోలవరం నిర్మిస్తే తెలంగాణ ఆదివాసులు

నిండా మునిగిపోతరు.. నష్ట నివారణ చర్యలపై సీఎం వివరణ ఇవ్వాలి.. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ఖమ్మం, ఆగస్టు 18 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణలో …