Cover Story

చార్మినార్‌ సాక్షిగా పాతబస్తీలో మార్మోగిన జై తెలంగాణ

జేఏసీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు న్యాయమడిగిన న్యావాదుల అరెస్టు ఇదెక్కడి న్యాయమని మండిపడ్డ కోదండరాం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ …

సెప్టెంబర్‌ 30న సీమాంధ్ర పాలనకు హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం

కోదండరాంజనగామ, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి)ః ఈనెల 30న సీమాంధ్ర పాలనకు హుస్సెన్‌సాగర్‌ లో నిమజ్జనం చేద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌, ప్రొపెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ …

తెలంగాణ వచ్చే వరకూ పోరు ఆగదు

సత్యాగ్రహం తరహాలో ఉద్యమం : కోదండరాం మరో మారు సకలం బంద్‌కు సిద్ధం కండి : స్వామిగౌడ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): తెలంగాణ వచ్చే వరకు …

‘సకల జనుల’కు ఏడాది

ప్రపంచ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం ప్రజల ఆకాంక్షకు నిలువుటద్దం తెలంగాణ రాష్ట్ర సాధనకు పునరంకితమవుతాం వారసత్వపు స్ఫూర్తిని కొనసాగిస్తాం జనంసాక్షితో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ …

మార్చ్‌లో తెలంగాణ ఉద్యోగులు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించండి

అవసరమైతే మరోమారు సకలజనుల సమ్మెకు సిద్ధం తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్‌గా ఎన్నికైక దేవీప్రసాద్‌ హైద్రాబాద్‌, సెప్టెంబర్‌ 11(జనంసాక్షి): సెప్టెంబర్‌ 30న జరగనున్న తెలంగాణ మార్చ్‌లో …

సీమాంధ్రులు కొల్లగొట్టిన ఆస్తులు కక్కిస్తేనే తెలంగాణ :మధుయాష్కీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): సీమాంధ్ర ఎంపీల ఆస్తులను ముట్టడిస్తే తప్ప తెలంగాణ వచ్చేలా లేదని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ అన్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి ఆధ్వర్యంలో …

తెలంగాణ ఇస్తరా ! లడాయితోనే లాక్కోమంటరా ?

సత్వరం తెలంగాణ ప్రకటించకుంటే ఉద్యమం ఉధృతస్థాయిలో జేఏసీ చైర్మన్‌ కోదండరాం మార్చ్‌ సన్నాహకర్యాలి విజయవంతం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): తెలంగాణ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని, లేదంటే …

జగిత్యాల జైత్రయాత్రకు నేటితో 35 ఏళ్లు

తెలంగాణ గతిని మార్చనున్న హైదరాబాద్‌ మార్చ్‌? 3.50 లక్షలమందిలో ఊరేగింపు యాత్రతో స్వేచ్ఛ ఎన్నింటికో స్ఫూ ర్తి శ్రీవార్‌ ఉద్యమంలో ఓ ప్రయోగశాల జగిత్యాల , సెప్టెంబర్‌ …

తెలంగాణపై లేఖ ఇచ్చేద్దాం

సీమాంధ్ర నేతలకు బాబు బుజ్జగింపు అలా అయితేనే తెలంగాణలో టీడీపీని నమ్ముతారు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ అంశాన్ని తేల్చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు …

శివకాశిలో పటాకులై పేలుతున్న బాల్యం

బడిలో ఉండాల్సిన వారు ప్రమాదపు పనుల్లో .. మామూళ్లతో సరిపుచ్చుకుంటున్న అధికారులు చోద్యం చూస్తున్న సర్కారు చెన్నై, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) తమిళనాడులోని శివకాశిలో విస్తరింఇన బాణసంచా …