Featured News

బాబు ఆస్తులు ప్రకటించుకున్నారు

తాను గరీబు .. కుటుంబ సభ్యులే అమీరు కుటుంబ ఆస్తులు రూ.35.59 కోట్లు శ్రీతన ఆస్తులు కేవలం 31.97 లక్షలే నట ! హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13(జనంసాక్షి): …

తెలంగాణ రాకుంటేనే … నక్సలైట్లు పెరుగుతరు

తెలంగాణపై రాజీలేని పోరాటం హైదరాబాద్‌ మార్చ్‌లో అన్ని పార్టీలు పాల్గొనాలి జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నక్సలైట్‌ సమస్యకు …

నగరంలో హైడ్రామా

ఎస్పీని కిడ్నాప్‌ చేసిన హెచ్‌.సీ. అరెస్టు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి): పోలీస్‌ రవాణా సంస్థ (పిటీవో) లక్ష్మి నారాయణను సస్పెండైన హెడ్‌ కానిస్టేబుల్‌ నగరంలో సైఫాబాద్‌ ప్రాంతంలో …

తెలంగాణపై తప్పించుకోలేం లేఖ ఇవ్వడం అనివార్యం

సీమాంధ్ర నేతలను బుజ్జగిస్తున్న బాబు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు చర్చలు ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు …

షిండే ప్రకటనతో సంబంధం లేదు

మార్చ్‌ కొనసాగుతుంది జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం …

హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించండి

ఆసుపత్రులకు రోగమొచ్చింది : ఈటెల హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : విషజ్వరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష …

తెలంగాణపై షిండే పరాచకాలు

లోతుగా అధ్యయనం చేయాలి ఇప్పట్లో అఖిలపక్షం లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 : తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశం ఏదీ పరిశీలనలో లేదని …

టీడీపీ, కాంగ్రెస్‌లే తెలంగాణకు అడ్డు

రానున్న ఉద్యమానికి విద్యార్థులే కీలకం టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): కాంగ్రెస్‌2008 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని …

బొగ్గుగనుల కేటాయింపు వల్ల ప్రభుత్వానికి

నష్టమని ‘కాగ్‌’ చెప్పలేదు : ఖుర్షీద్‌ కోల్‌గేట్‌పై అవసరమైతే రాజ్యాంగ సవరణ గులాంనబీ ఆజాద్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): బొగ్గు గనుల కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి …

వినోబాభావే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి

గులాం నబీఆజాద్‌ నల్గొండ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): భూదానోద్యమనేత వినోబా భావే ఆలోచనలు, సిద్ధాంతాలు అనుసరించి ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ …