Featured News

భారత్‌, న్యూజిలాండ్‌ ట్రోఫీని

ఆవిష్కరించిన ధోని, రాస్‌టేలర్‌ హైదరాబాద్‌:భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 23 నుంచి జరగనున్న ఎయిర్‌టెల్‌ టెస్ట్‌ క్రికెట్‌ సిరీస్‌ ట్రోఫీని ఇరుజట్ల కెప్టెన్లు మహెంద్రసింగ్‌ ధోని, …

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు

అవసరమైతే రాజ్యాంగ సవరణ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైతే రాజ్యాంగ సంరణ చేయడానికైనా సిద్దమని ప్రధాని …

నాపై ‘కత్తి’ దూస్తావా ! వివేక్‌పై బొత్స ఫైర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి): దళిత నేత కత్తి పద్మారావుతో నన్ను తిట్టిస్తారా అంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పెద్దపల్లి ఎంపి జి.వివేక్‌పై మంగళవారం మండిపడ్డారు. …

ఏడుగంటలు కరెంటు ఇవ్వాలి

బేషరుతుగా తెరాసా ఎమ్మల్యేలను విడుదల చేయాలి : కోదండరాం బొల్లారంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే నిరసన హైద్రాబాద్‌: ఏడు గంటల పాటు విద్యుత్‌ ఇవ్వాలని, అరెస్ట్‌ చేసిన టీఆర్‌ఎస్‌ …

విద్యుత్‌ సమస్యలపై ఆందోళనలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలా అరెస్ట్‌కు నిరసనగా టీఆర్‌ఎస్వీ ధర్నా

కరీంనగర్‌:(టౌన్‌) రైతులకు కరెంట్‌ కోతలు విదుస్తూ, ఇండ్లలో కూడా కరెంట్‌ ఇవ్వటం లేదని నిరసిస్తూ ఈ రోజు టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు దీన్ని పోలీసులు అడ్డుకుని …

లోక్‌ సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ఈ రోజు లోక్‌ సభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉదయంనుంచే ఈ అంశంపై విపక్షాలు గొడవకు దిగటంతో సభ 12 గంటలవరకు వాయిదాపడింది. …

హైదరాబాద్‌లోని మక్కామసీదులో సందడి

హైదరాబాద్‌లోని మక్కామసీదులో సందడి

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం

32 మంది మృతి ఖార్టోమ్‌: సూడాన్‌ దక్షిణ ప్రాంతంలో ప్రభుత్వ ప్రతినిధులతో వెళుతున్న విమానం కూలి పోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జరిగిన ఈ …

మయన్మార్‌కు తొలి సహయం

మిలియన్‌ డాలర్లు అందించేందుకు ముందుకొచ్చిన టర్కీ బాధితులను పరామర్శించిన ఆ దేశ విదేశాంగ మంత్రి అహ్మద్‌ వివరాలు తెలుసుకుని కన్నీళ్లు పెట్టిన టర్కీ ప్రధాని భార్య ఎమైన్‌ …

చైనాలో జరిగిన మిస్‌ వరల్డ్‌-2012 పోటీలో కిరీటాన్ని దక్కించుకున్న చైనా సుందరి వెన్‌జియాయూ