Featured News

చట్టానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది: కోదండరాం

హైదరాబాద్‌,. తెలంగాణ మార్చ్‌ కోసం ప్రభుత్వమే అనుమతిచ్చి, మరోవైపు తెలంగాణ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తోందని రాజకీయ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. ఈ …

టీ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

టీ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌: తెలంగాణవాదుల అరెస్టులను నిరసిస్తూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు యత్నించిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను పోలీసులు అదుపులోకి …

వేదిక పైన కళాకారులు

హైరాబాద్‌ : తెలంగాణ కవాతు ప్రాంగణమైన నెక్లెస్‌రోడ్డుకు చేరుకునేందుకు తెరాస ర్యాలీ తెలంగాణ భవన్‌నుంచి ప్రారంభంమైంది వందలాది మంది కార్యకర్తలు వెంటరాగా తెరాస నేతలు సభాస్థలికి బయలుదేరారు.

ఇలాగైతే రాజీనామాలు చేస్తాం:జానారెడ్డి

హైదరాబాద్‌: కవాతుకు వస్తున్న తెలంగాణవాదుల అరెస్టుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడానని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. కవాతు నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. …

ఓయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి) :ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్ధులు మరోసారి ఆందోళనకు దిగారు. తెలంగాణ మార్చ్‌కు ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీయే …

డీజీపీ ఏరియల్‌ సర్వే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి)  : రాష్ట్ర రాజధాని నగరంలో జరుగుతున్న తెలంగాణ మార్చ్‌ను డీజీపీ దినేశ్‌రెడ్డి హెలిక్టాపర్‌ లో ఏరియల్‌ సర్వే చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట …

సర్కారు తీరు నోటితో ఒకటి .. నొసటితో మరొకటి

అనుమతిచ్చి అరెస్టులు మండిపడ్డ తెలంగాణవాదులు సబితా జోక్యం చేసుకో : జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 :తెలంగాణలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ వాదుల నిర్బంధం …

అనుమతిచ్చి అరెస్టులు చేస్తరా !

ప్రభుత్వంపై ఈటెల ఫైర్‌ మెదక్‌/ సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం కూడా తెలంగాణవ్యాప్తంగా పలువురు …

సమైక్యవాదుల గుండెలదరాలె..

ఢిల్లీ పీఠం దద్దరిల్లాలె మన ఆకాంక్ష ప్రపంచానికి చాటి చెబుదాం తెలంగాణ ఎంపీలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 : తెలంగాణ మార్చ్‌తో సీమాంధ్రుల గుండెలదరాలని.. నెక్లెస్‌ రోడ్డుపై …

ఎఫ్‌డీఐలపై అమెరికా ఒత్తిడి లేదు: ప్రధాని

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : ఆర్థిక సంస్కరణలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తిప్పికొట్టారు. దేశానికి ఏది మంచో అది చేయడం ప్రభుత్వ బాధ్యత …