Featured News

గాజాలో మానవతావాద పరిస్థితిపై PM తీవ్ర ఆందోళన వ్యక్తం

న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సందర్భంగా యుద్ధ బీభత్సమైన గాజాలో మానవతా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తీవ్ర …

రవిచంద్రన్ అశ్విన్: చెన్నై ఛాంపియన్

మాంత్రికుడు అశ్విన్ సిక్స్, జడేజా మూడింటితో బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో ఓడించాడు చెన్నై: కొన్ని సంవత్సరాలలో, 2024 సెప్టెంబర్‌లో MA చిదంబరం స్టేడియంలో భారత్ vs …

హైదరాబాద్‌లో తెల్లవారుజామున భారీ వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాలా మంది ఇంకా నిద్రలో ఉన్న సమయంలో, సోమవారం తెల్లవారుజామున ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షం నగరాన్ని అలుముకుంది. తెల్లవారుజామున 4:00 …

కె.టి.ఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.కి ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. రూ. 8,888 కోట్ల అమృత్ స్కీమ్ కాంట్రాక్ట్‌కు …

సహకార స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు సత్యనారాయణ రెడ్డి — సంతాప సభలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని, (జనంసాక్షి) : సహకార సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ సహకార స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు మాదాడి సత్యనారాయణ రెడ్డి అని మంథని సింగిల్ …

గుంజపడుగులో కార్డెన్ సెర్చ్

మంథని,( జనంసాక్షి): మంథని మండలం గుంజపడుగు గ్రామంలో శనివారం ఉదయం మంథని సీఐ రాజు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామునే మంథని సర్కిల్ లోని మంథని …

హైడ్రాకు ఫుల్‌పవర్స్‌

` పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలింపు ` అవసరమైన సిబ్బంది కోసం ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌ ` ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీ …

నీటిని భారీగా నిల్వ చేయడం వల్లే కాళేశ్వరంలో సమస్య

` రీసెర్చ్‌ ఇంజినీర్లు హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్‌ ఒకవైపు కొనసాగుతుండగానే మరొకవైపు నిర్మాణం కూడా జరిగిందని ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ ఇంజినీర్లు తెలిపారు.శుక్రవారం …

స్వరాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్‌ బాపూజీదీ కీలక భూమిక

హైదరాబాద్‌(జనంసాక్షి):తొలి,మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్మరిం చుకున్నారు.  1969లో తన మంత్రి పదవిని …

వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్

రఘునాథ పాలెం సెప్టెంబర్ 20.(జనం సాక్షి) ఖమ్మం నయాబజార్ కాలేజీలో తుమ్మల యుగంధర్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన వరద బాధిత విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ మరియు …