Featured News

మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశ తొలి విద్యాశాఖ మంత్రి జయంతి ఉత్సవాలను తెలంగాణలో భవన్ లో నిర్వహించటం సంతోషంగా ఉంది

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో పేద ముస్లిం విద్యార్థులకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన కేటీఆర్. మౌలానా …

గుర్రంపోడు మండలం కొప్పోల్ లో దొంగల హల్చల్

గుర్రంపోడు మండలం నవంబర్: 11 (జనంసాక్షి) ఎవరులేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లోకి దూరి నగదు మరియు బంగారం అపహరించారు. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించిన బాధితుడు …

ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రికార్డు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన ట్రంప్.. అంచనాలను తలకిందలు …

బైక్‌లు నడిపేలా హెజ్‌బొల్లా సొరంగాలు |

లెబనాన్‌లో సమాధుల కింద ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా నిర్మించిన భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ (ఐడీఎఫ్) గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. కిలోమీటర్‌కు పైగా …

తెలుగు జాతిపై నోరు పారేసుకున్న తమిళనటి

పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు., రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారంటూ నోరు పారేసుకున్న సినీనటి, బీజేపీ నాయకురాలు …

సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

భారతదేశ 51 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది …

రైతుల‌ను ఇబ్బంది పెడితే మిల్ల‌ర్ల‌పై ఎస్మా యాక్ట్ చ‌ర్య‌లు

– అధికారుల‌కు రేవంత్ ఆదేశం ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందిపెడితే …

అసలు అతడికి మాతో ఏం పని?

కోచ్ గౌతమ్ గంభీర్ గట్టి కౌంటర్ టీమిండియాకు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తప్పదని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫాంలో లేరని వ్యాఖ్యానించిన పాంటింగ్ చేసిన వ్యాఖ్యలకు …

ఇక నుంచి ఆర్యన్ కాదు అనయ

సంజయ్ బంగర్ టీమిండియా తరపున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. అతను భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. అంతే కాకుండా, అతను RCB …

రాష్ట్రాన్ని కాపాడే బడ్జెట్ ఇది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నాడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ. 2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర …

తాజావార్తలు