Featured News

తెలంగాణకు నిధుల కేటాయింపులో వివక్ష

` నిధుల విభజనలో కొలమానాలు మారాలి ` 16వ ఆర్థిక సంఘం ముందు హరీశ్‌  వాదనలు హైదరాబాద్‌(జనంసాక్షి): తలసరి ఆదాయం ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగు తున్నదని …

పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లో తేల్చండి

` స్పీకర్‌కు హైకోర్టు హుకుం ` స్వాగతించిన పాలక, ప్రతిపక్షపార్టీలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం …

భాజపా కార్యాలయమే నిందితుల తొలి లక్ష్యం

` రామేశ్వరం కేఫ్‌లో ఘటనలో ఎన్‌ఐఏ తొలి ఛార్జిషీట్‌ దిల్లీ(జనంసాక్షి): బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నలుగురిని …

మూడు శాసనసభ ఆర్థిక కమిటీలకు ఛైర్మన్ల నియామకం

పీఏసీ ఛైర్మన్‌గా అరికపూడి గాంధీ హైదరాబాద్‌(జనంసాక్షి):2024`25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర శాసనసభ మొత్తం మూడు ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ …

వరదల్లోఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు

` నష్టపోయిన వారికి రూ.16500 ` రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం ` వరద నష్టంపై అంచనా వేయనున్న అధికారులు ` మృతుల కుటుంబానికి ఇందిరమ్మ …

నేడు విద్యుత్ అంతరాయం

బషీరాబాద్, సెప్టెంబర్ 07 (జనం సాక్షి) మండల పరిధిలో ఆదివారం రోజున ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు విద్యుత్ ఉప …

మైలవరం ఎర్ర చెరువుకు గండి

గుర్రాజుపాలెం ప్రజలు ఇళ్ళు ఖాళీ చేయాలని దండోరా విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   భారీ వర్షాల కారణంగా మైలవరం ఎర్ర చెరువుకు గండి పడిరది. …

ప్రమాదకరంగా కొల్లేరు ప్రవాహం

ఏలూరు`కైకలూరు రహదారిపైకి వరద నీరు ఏలూరు,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో …

గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  గౌలిదొడ్డి గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల ఔట్‌ సోర్సింగ్‌ లో పనిచేసిన 18 …

నకిలీ పోలీస్‌ అధికారి ఆటకట్టు

విఐపి దర్శనం చేసుకున్నాక పట్టివేత శ్రీశైలం,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   పోలీసు అధికారినంటూ ఓ వ్యక్తి నకిలీ ఆర్‌ఎస్‌ఐ అవతారమెత్తాడు. శ్రీశైలం ఆలయంలో దర్జాగా …