Featured News

జయహో హైడ్రా

` పోచారంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రజల హర్షాతిరేకాలు ` సీఎం రేవంత్‌,హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం హైడరాబాద్‌(జనంసాక్షి): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ …

గణతంత్ర దినోత్సవం వేళ 30 మందికి పద్మ అవార్డులు

` ప్రకటించిన కేంద్రం.. అందించనున్న రాష్ట్రపతి న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక …

ప్రపంచానికి మనమే నాయకులం

` ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది ` రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది ` మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం …

నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ ప్రమాదం

` 2019లోనే సమస్యలు సరిచేసి ఉంటే ఆనకట్ట దెబ్బతినేది కాదు ` ఊహించిన ప్రవాహ వేగంకంటే ఎక్కువ రావడంపై వల్లే ఆనకట్ట దిగువన సీసీబ్లాకులు, అప్రాన్‌లు ధ్వంసమయ్యాయి …

అలకనంద ఆస్పత్రి ‘కిడ్నీ రాకెట్‌’

కేసు సీఐడీ చేతికి ` వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన ‘కిడ్నీ రాకెట్‌’ కేసును రాష్ట్ర …

2022`23 ఆర్థిక ఆరోగ్య డేటా..

8వ స్థానంలో తెలంగాణ.. ` 17లో ఏపీ న్యూఢల్లీి(జనంసాక్షి):2022`23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఆర్థిక ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్‌ తెలిపింది. రెవెన్యూ సవిూకరణ, …

పసిడి రేటు పైపైకి

` తొలిసారి రూ.83 వేలు దాటేసిన బంగారం న్యూఢల్లీి(జనంసాక్షి):బంగారం ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దీనికి భారీగా డిమాండ్‌ ఏర్పడిరది. …

బనకచర్లపై డేగకన్నుతో ఉన్నాం

` హరీశ్‌వన్నీ అబద్ధాలే.. ` అసత్య ప్రచారాలు మానుకోవాలి ` ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది: మంత్రి ఉత్తమ్‌ ` భారాస హయాంలో నదీ జలాల విషయంలో చాలా …

ఉత్తరాది గజగజ

` హిమాచాల్‌, కాశ్మీర్‌లపై మందుదుప్పటి ` మంచు కారణంగా జాతీయ రహదారుల మూసివేత ` ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు న్యూఢల్లీి(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లపై దట్టమైన మంచు …

రాజ్యాంగ సంస్థలపై మోదీ సర్కారు గుత్తాధిపత్యం

` ప్రమాదంలో మహాత్మాగాంధీ వారసత్వం ` పరోక్షంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై సోనియా ధ్వజం ` రాజ్యాంగ సంస్థలను గుప్పట్లో పెట్టుకున్నారన్న ఖర్గే ` బెళగావిలో సిడబ్ల్యూసి సమావేశాలు …

తాజావార్తలు