Featured News

మరోమారు రంగంలోకి దిగిన బాబు

ఏలూరు, బుడమేరు కాల్వల పరిశీలన విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద …

నిండుకుండలా నిజాంసాగర్‌ జలాశయం

మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటి విడుదల కామారెడ్డి,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ …

చంద్రబాబు పనితీరు ఆదర్శం

ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించేందుకు నిర్విరామ కృషి ప్రశంసల్లో ముంచెత్తిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అమరావతి,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   ఏపీ ప్రస్తుతమున్న …

మా ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి

విూడియా సమావేశంలో పాడి గగ్గోలు కరీంనగర్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని భారాస హుజూరాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే …

ప్రపంచగతిని మార్చేస్తున్న సరికొత్త ఆవిష్కరణలు

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో ప్రపంచమే మారుతోంది కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో పెను మార్పులు ఎఐతో సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం ’గ్లోబల్‌ ఏఐ’ సదస్సులో సిఎం రేవంత్‌ రెడ్డి …

సత్యవేడు టిడిపి ఎంఎల్‌ఎ కోనేటి వీడియో వైరల్‌

పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఓ మహిళ తనంటే గిట్టనివారు చేస్తున్న పనిగా ఎమ్మెల్యే కొట్టివేత తిరుపతి,సెప్టెంబర్‌5 (జనం సాక్షి) :   సత్యవేడు టిడిపి ఎంఎల్‌ఎ కోనేటి …

ఉద్యాన పంటలకు భారీగా నష్టం

ఇంకా నీటిలోనే మునిగిన పంటలు భారీగా నష్టపోయిన కౌలురైతులు విజయవాడ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి) :  అధిక వర్షాలు, వరదలతో కృష్ణా జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు తీవ్ర …

బిజెపి మాటలకు..చేతలకు చాలా తేడా

రాష్ట్రం అతలాకుతలం అయినా పట్టింపులేని నేతలు విమర్శలు వస్తున్నా పట్టించుకోని నాయకగణం హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి) :  డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కావాలి..తెలంగాణలో తదుపరి తమదే ప్రభుత్వం …

కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాదంబరీ జత్వానీపై నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను …

మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్..

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు. అరెస్టు వార్తలను మీడియా ప్రసారం చేయడంతో మిగతా నేతలు …