Featured News

అమెరికాలోరోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  మేడ్చల్‌ మల్కాజ్‌ గిరికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం చనిపోయాడు. తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా తీసుకరావాలని …

మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం

ఇరుకున్న పడ్డ సిఎం సిద్దరామయ్య ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆమోదం బెంగళూరు,ఆగస్ట్‌17(జనం సాక్షి): మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి …

ఫ్యూచర్‌ సిటీకి అనుగుణంగా సౌకర్యాలు

ముచ్చెర్లకు మెట్రోను విస్తరించే ఆలోచన హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనం సాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ది చేయనున్న ముచ్చర్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయో …

కాకరేపుతున్న తెలంగాణ రాజకీయం

బిఆర్‌ఎస్‌ పై కాంగ్రెస్‌, బిజెపిల దూకుడు పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి):  తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది. పరస్పర విమర్శలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారడం …

దిద్దుబాటు చర్య

మనసు నొప్పించి ఉంటే మన్నించండి ` విచారం వ్యక్తం చేసిన కేటీఆర్‌ ` మహిళలపై వ్యాఖ్యలు వెనక్కి కేటీఆర్‌ మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను …

ఖేల్‌ ఖతం దుకాణం బంద్‌..

బీజేపీలో భారాస విలీనం ఖాయం ` ఆ వెంటనే కేసీఆర్‌కు గవర్నర్‌ పదవి ` కేటీఆర్‌కు కేంద్రమంత్రి పదవి ` రాష్ట్రంలో హరీశ్‌ ప్రతిపక్ష నేత అవుతారు …

రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌తో ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ భేటీ

అరగంట పాటు వివిధ అంశాలపై చర్చ ఫోర్త్‌ సిటీ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ సానుకూలత న్యూఢల్లీి,ఆగస్ట్‌16 (జనంసాక్షి ): సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కిడికి వెళ్లినా …

ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట,ఆగస్ట్‌16 (జనంసాక్షి ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట షార్‌ నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం సరిగ్గా …

సీఎం రేవంత్‌తో అభిషేక్‌ మనుసింఫ్వీు భేటీ

న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి. ఇరువురు మధ్య దాదాపు పావుగంట సేపు …

జమ్మూ కాశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాద కేసులు

ఉగ్రవాదులతో పోరాడేందుకు ‘స్పెషల్‌ 19’ టీమ్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కేసులు పెరుగుతున్నాయి. గత 78 రోజుల్లో లోయలో 11 దాడులు జరిగాయి. ఆ తర్వాత …