ఆదిలాబాద్

మనగుడి మనబడి ట్రస్ట్ చే ఉచిత మెటీరియల్ పంపిణీ…

– బద్దం బోజరెడ్డి చే విద్యార్థులకు అందజేత. ముధోల్ ఇంటలెక్షవల్ ఫోర0 మనగుడి-మనబడి చైర్మన్ బద్దంభోజ రెడ్డి చే తాలూకా వ్యాప్త పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకి ఉచిత ఆల్ ఇన్ వన్ మెటీరియల్ అందించాలని ఉద్దేశంతో మంగళవారం తన కార్యాలయంలో బైంసా పట్టణానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలకు ఉచిత మెటీరియల్ను … వివరాలు

సీఎం సహాయ నిధి అందించిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

              కుబీర్ మండలం నిగ్వ గ్రామానికి చెందిన బనాలి శంకర్ గారి కి ఆరోగ్యము బాగాలేని విషయము BRS కార్యకర్తలుగౌరవ MLA తెలిచాయగ MLA గారు సీఎం సహాయ నిధి నుండి ఒక లక్ష రూపాయిల చెక్కును ఈ రోజు లబ్ది దారునికి అందచేయటం జరిగింది. గౌరవ … వివరాలు

ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలసిన పిఆర్టియు నాయకులు.

ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పిఆర్టియు తెలంగాణ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా శనివారం రోజున పిఆర్టియు కార్యవర్గ సభ్యులు కలిసి బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిఆర్టియు అధ్యక్షుడు ఆడే నూర్ సింగ్ నాయక్ ను శాలువాతో … వివరాలు

సమయపాలన పాటించని తాసిల్దార్.

గంట ముందుగానే వెళ్ళిపోతున్న వైనం భైంసా రూరల్ డిసెంబర్ 24 జనం సాక్షి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సమయపాలన పాటించటం లేదని మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 4 గంటలకి తాసిల్దార్ కార్యాలయంలో ఒక్క … వివరాలు

పురాణ బజార్ లో ఏ ఆదేశాల మేరకుకమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. సిఐ ప్రవీణ్ కుమార్..

    నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పురాణ బజార్లో ఏ ఎస్పీ ఆదేశాల మేరకు 70 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 70 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జర్గిందని. సరైన పత్రాలు లేని 65 ద్విచక్ర … వివరాలు

పురాణ బజార్ లో ఏ ఆదేశాల మేరకుకమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం..

సిఐ ప్రవీణ్ కుమార్.. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పురాణ బజార్లో  ఏ ఎస్పీ ఆదేశాల మేరకు 70 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 70 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జర్గిందని. సరైన పత్రాలు లేని 65 … వివరాలు

సమయపాలన పాటించని తాసిల్దార్.

గంట ముందుగానే వెళ్ళిపోతున్న వైనం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సమయపాలన పాటించటం లేదని మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 4 గంటలకి తాసిల్దార్ కార్యాలయంలో ఒక్క జూనియర్ అసిస్టెంట్ మినహా మిగతా అధికారులు అందరూ … వివరాలు

అయ్యప్ప స్వామీ భక్తుల కాలినడక ప్రయాణం. మొక్కులు తీర్చుకున్న భక్తులు.

  భైంసా రూరల్ డిసెంబర్ 21 జనం సాక్షి నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా కుబీర్ మండల0, లోని కుబీర్ గ్రామం నుండి బై0సా మండలం లోని మహాగా0 గ్రామం లోని పలువురు అయ్యప్ప స్వామి భక్తులు మరియు మాత స్వాములు కాలినడకన ప్రయాణం చేసి బైంసా పట్టణంలోని నేతాజీ నగర్ అన్నపూర్ణ క్షేత్రంలో వెలిసిన … వివరాలు

సభాపతి అధికారం కోసం కాదు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు :పోచారం సురేందర్ రెడ్డి

రుద్రూర్(జనంసాక్షి): మంగళవారం రోజున రుద్రూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో లో 5మంది లబ్ధిదారులకు శాదిముభారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను మండల నాయకుల తో కలిసి పోచారం సురేందర్ రెడ్డి పంపిణి చేయడం జరిగింది. అంతే కాకుండా 10లక్షల నిధులతో గౌడ్ సంఘ భవనానికి భూమిపూజ, 10లక్షల నిధులతో ప్రైమరీ హేల్త్ సెంటర్ నూతన … వివరాలు

భానుప్రసాద్ ఆత్మహత్య పై న్యాయ విచారణ చేపట్టాలి..ఎస్ ఎఫ్ ఐ

 బాసర త్రిబుల్ ఐటీ కి చదువు కోసం కాకుండా చనిపోవడం కోసం ఆత్మహత్యల కోసం విద్యార్థులు వస్తున్నట్లు,  తమకు ఏమి సంబంధం లేనట్లు  యాజమాన్యం నిమిత్తమాత్రంగా ఉండడం చాలా అనుమానాలకు తావు ఈస్తుంది. ఈ ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి కారణాలను శాస్త్రీయంగా నిర్ధారణకు రావాలి. క్యాంపస్ లో ఉన్న విద్యార్థులు ఆబ్సెంట్ అయితే ఎందుకు … వివరాలు