నల్లగొండ
టిఆర్ఎస్ పాలనే తెలంగాణకు రక్ష
లేకుంటే కుక్కలు చింపిన విస్తరే తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీస్తున్న కేంద్రం మండిపడ్డ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ నల్గొండ,మే25(జనంసాక్షి): టిఆర్ఎస్ అధికారంలో ఉంటేనే తెలంగాణకు రక్ష అని, లేకుంటే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అభివృద్ధి ముఖ్యమని.. కులాలు ముఖ్యం కాదని … వివరాలు
*సి పి ఎస్ రద్దు చేసినందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్ కు సెల్యూట్*
కోదాడ మే 24(జనం సాక్షి) దేశంలోనే సి పి ఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ ను అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్, ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ కు టి ఎస్ సి పి ఎస్ ఇ యూ సూర్యాపేట జిల్ల ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు, సంఘ బాధ్యులు … వివరాలు
*దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి*
– మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, మే 24(జనంసాక్షి): దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లు అన్నారు. మంగళవారం మునగాల మండలంలోని ఈదులవాగుతండ గ్రామంలో అభయాంజనేయ స్వామి, … వివరాలు
అన్నిరంగాల్లో తెలంగాణ పురోగమిస్తోంది
ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు శంకుస్థాపనలో మంత్రి సూర్యాపేట,మార్చి5 (జనం సాక్షి): సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఏడు దశాబ్దాలుగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూర్నగర్ పట్టణంలో రూ.7.20 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు … వివరాలు
దొంగేదొంగ అన్నట్లుగా ఉంది
కాంగ్రెస్,బిజెపిలపై గుత్తా మండిపాటు నల్లగొండ,మార్చి4 ( జనంసాక్షి ) : బీజేపీ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వంత్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ చేసే కామెంట్లను చూస్తుంటే దొంగనే దొంగ అంటూ భుజాలు తడుముకుంటున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. … వివరాలు
బిజెపిది అవగాహనా రాహిత్యం
గగవర్నర్ వ్యవస్థను రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్కు అవాగాహన లేదన్న గుత్తా పికె వస్తే అంత భయమెందుకని ప్రశ్న నల్లగొండ,మార్చి2(జనం సాక్షి): శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశాలకు గవర్నర్ను పిలవాలని చెబుతున్న బీజేపీ నాయకులు.. శాసనసభ ప్రొరోగ్ గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు … వివరాలు
టిఎన్జీవో డైరీ ఆవిష్కరణ
నల్లగొండ,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా టీఎన్జీవోస్ స్టాండిరగ్ సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ 2022 డైరీ, క్యాలెండర్ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడ్ల రాజేందర్తో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే … వివరాలు
మిషన్ భగీరత పైపుకు లీక్
మంచిర్యాల,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం ముల్కల గ్రామ శివారులో భగీరథ పైపు లైన్ లీక్ అయింది. దాంతో నీరంతా వృథాగా పోతోంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముల్కల పంప్ హౌస్ నుండి మంచిర్యాల మున్సిపాలిటీకి వెళ్లే పైపు లైన్ కావడంతో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ముల్కల … వివరాలు
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దవూర మండలం రామన్నగూడెం తండా వద్ద చాపర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు మహిళా ట్రైనీ పైలట్ మహిమ మృతి చెందారు. మహిమ తమిళనాడుకు చెందిన యువతిగా గుర్తించారు. మరో పైలట్ వివరాలు తెలియాల్సి ఉంది. పైలట్ల శరీర భాగాలు తునాతునకలుగా పడిపోయాయి. శరీర … వివరాలు
దొంగలముఠా బీభత్సం
నల్గొండ,ఫిబ్రవరి25( జనం సాక్షి):జిల్లాలోని నార్కట్ పల్లి పట్టణంలో అర్ధరాత్రి అంతర్రాష్ట్ర దొంగల ముఠా మారణాయుధాలతో హల్ చల్ చేసింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టాª`గ్గంªట్ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. దొంగల దోపిడీ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దీంతో పట్టణ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజీల దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.