నల్లగొండ

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు ఇదంతా కెసిఆర్‌ కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయనాయకులు స్పందించవద్దన్న వికాస్‌ రాజ్‌ నల్గొండ,నవంబర్‌30 (జనంసాక్షి): …

కెసిఆర్‌ కుట్రలో భాగమే సాగర్‌ ఉద్రిక్తత

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నీటి పంపకాలు సమస్యను సజావుగా పరిష్కరిస్తామని హావిూ కొడంగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్‌ కొడంగల్‌,నవంబర్‌30 (జనంసాక్షి) : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు …

నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఉద్రిక్తత

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, …

పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకు

నిరుద్యోగులను మోసం చేసవారిపై చర్యలు ఉండవా నాయకులకు సవాల్‌ విసురుతున్న బర్రెలక్క ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో గుబులు కొల్లాపూర్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) ఈసారి ఎన్నికల్లో …

ఇందిరమ్మ రాజ్యమంటే.. ఎమర్జెన్సీ, చీకటి రోజులు

` అధికారమివ్వండి.. ఆటో ఫిట్‌నెస్‌ పన్ను రద్దు చేస్తాం ` ఎలక్షన్‌ మారునాడే ఆర్టీసీ ఉద్యోగుల రెగ్యులరైజ్‌ ` సరైన నాయకుడిని ఎన్నికుంటేనే రాష్ట్ర అభివృద్ధి ` …

వొడితల ప్రణవ్ బాబు నామినేషన్ దాఖలు

హుజూరాబాద్ : కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబుకు ఆశీర్వచనాలు వెల్లువెత్తాయి. తనుగుల ఆడపడుచులు ప్రణవ్ బాబుకు హారతులు పట్టి.. ఈ ఎన్నికల్లో విజయ దుందుభి …

మిర్యాలగూడ “టికెట్ కాంగ్రెస్” కే కేటాయించాలని కోరుతూ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో వేలాదిమంది భారీ ర్యాలీతో పాదయాత్ర.

మిర్యాలగూడ “టికెట్ కాంగ్రెస్” కే కేటాయించాలని కోరుతూ బిఎల్ఆర్ ఆధ్వర్యంలో వేలాదిమంది భారీ ర్యాలీతో పాదయాత్ర మిర్యాలగూడ, అక్టోబర్ 17.జనం సాక్షి. మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్ కే …

బీఆర్‌ఎస్‌తోనే పేదలకు మేలు: ఎమ్మెల్యే

నల్లగొండ,సెప్టెంబర్‌22(జనం సాక్షి): తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. తండాల అభివృద్ధికి …

నల్గొండలో దారుణం

` సామాజిక మాధ్యమాల్లో నగ్న ఫోటోలు పెట్టారని ఇద్దరు యువతుల బలవన్మరణం నల్లగొండ(జనంసాక్షి):నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. డిగ్రీ సెకండ్‌ …

ఒరుగంటి రాములు  పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సుఖేందర్ రెడ్డి ఓ

బిజెపి సీనియర్ నాయకులు ఒరుగంటి రాములు  పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,నల్గొండ జడ్పి …