నల్లగొండ
ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు పూర్తి
సొంత వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహణ నివాళి అర్పించిన సిఎం కెసిఆర్..మంత్రులు అంతిమయాత్రకు భారీగా హాజరైన అభియానులు,నేతలు నల్లగొండ,డిసెంబర్3(జనంసాక్షి) : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలో పూర్తయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన అబిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి … వివరాలు
యాదాద్రిలో కార్తీక సందడి
వేకువజామునుంచే భక్తుల రాక వైవాలయాల్లో ప్రత్యేక పూజలు నల్లగొండ,నవంబర్30 (జనం సాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడాయి. యాదాద్రి, ఛాయా సోమేశ్వరాలయం, కొలనుపాక శైవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో విద్యుద్దీపాల అలంకరణలు ఆకట్టుకున్నాయి. సోమవారం తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని, పరమశివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి … వివరాలు
నేడు హారతులు..రేపు పూజలు
నోములు, వ్రతాలు ఆదివారమే చేసుకోవాలంటున్న పండితులు కొత్త అల్లుళ్లను పిలుచుకోవద్దని సూచన యాదాద్రి భువనగిరి,నవంబర్13(జనంసాక్షి): చతుర్దశి నాడు వేకువజామునే తైలాభ్యంగన స్నానం చేసే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. అంతేకాదు, నువ్వుల నూనెలో లక్ష్మీ కళలు ఆవహించి ఉంటాయి. చతుర్దశి తెల్లవారు జామున నువ్వులతో తలంటుకొని తలస్నానం చేస్తే లక్ష్మీప్రదం. నరక దుర్గతి నుంచి విముక్తి లభిస్తుందని … వివరాలు
యాదాద్రిలో లక్షపుష్పార్చన
యాదాద్రి భువనగిరి,నవంబర్11(జనంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్తోక్త్రంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. … వివరాలు
పత్తి రైతులకు అండగా సిసిఐ కేంద్రం
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత యాదాద్రి భువనగిరి,నవంబర్11( జనం సాక్షి ): రైతులకు మద్దతు ధర ఇచ్చి దళారులను నిరోధించేందుకే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి పఅన్నారు. ఆలేరులో బుధవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా … వివరాలు
1న గురుకుల ప్రవేశ పరీక్ష
బెల్లంపల్లి,అక్టోబర్27(జనంసాక్షి): నవంబర్ 1న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, జనరల్ గురుకుల విద్యాలయాల్లో టీజీ సెట్ 5 వ తరగతి ప్రవేశం కోసం తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 12 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం … వివరాలు
కర్నల్ సంతోష్బాబు అస్తికల నిమజ్జనం
కృష్ణా,మూసి సంగమంలో కలిపిన కుటుంబ సభ్యులు నల్గొండ,జూన్20(జనంసాక్షి): చైనా జవాన్ల మూక దాడిలో వీరత్వం పొందిన క్నల్ సంతోష్ బాబు అస్తికను కుటుంబ సభ్యు శనివారం నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణ, మూసి నదు సంగమంలో తండ్రి ఉపేందర్, భార్య సంతోషి, కుటుంబ సభ్యు నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సంతోష్ … వివరాలు
కర్నల్ సంతోష్బాబు పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తాం
సూర్యాపేటలో స్మారక కేంద్రం నిర్మిస్తాం సూర్యాపేట,జూన్18(జనంసాక్షి): క్నల్ సంతోష్ బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారాన్ని మారుస్తామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కర్నల్ సంతోష్ బాబుకు మంత్రి జగదీష్ రెడ్డి అశ్రునయనాతో కడసారి వీడ్కోు పలికారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలికి సంతోష్ బాబు పేరు పెడుతామన్నారు. … వివరాలు
లాక్డౌన్ లేకుంటే బతికేవాడు
కడసారి నివాళి కోసం తరలివచ్చిన జనం సూర్యాపేట,జూన్18(జనంసాక్షి): కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకున్న సంతోష్ బాబు తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేరారు. చిన్న వయసులో క్నల్ స్థాయి వరకు ఎదిగారు. డ్డాఖ్లో విధు నిర్వహిస్తున్న క్రమంలో రెండు నెల క్రితమే హైదరాబాద్కు బదిలీ అయినా లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి … వివరాలు
కర్నల్ సంతోష్బాబుకు కన్నీటి విడ్కోలు
సొంత వ్యవసాయ క్షేత్రంలో పూర్తయిన అంత్యక్రియు సైనిక, అధికార లాంఛనాతో అంత్యక్రియ నిర్వహణ నివాళి అర్పించిన ప్రజాప్రతినిధు, సైనికలు, అధికాయిలు చితికి నిప్పంటించిన తండ్రి ఉపేందర్ భారీగా తరలివచ్చిన ప్రజలు అంతిమయాత్ర పొడవునా ప్రజ నినాదాలు సూర్యాపేట,జూన్18(జనంసాక్షి): సరిహద్దులో శత్రు సైన్యానికి ఎదురొడ్డి జాతి కోసం వీర మరణం పొందిన క్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని … వివరాలు