నల్లగొండ

రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరు హక్కులు,బాధ్యతలు, పదవులను పొందుతున్నారు,కలెక్టర్ : త్రిపాఠి

నల్గొండ బ్యూరో (జనంసాక్షి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు,బాధ్యతలను,పదవులను పొందగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భారత …

ఐఆర్ఏ అల్యూమినియం మూతల కంపెనీని ప్రారంభించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి

గుర్రంపోడు (జనంసాక్షి): గుర్రంపోడు మండలం పాశం వారి గూడెంగ్రామానికి చెందిన పాశం వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ మేడ్చల్, కాప్రా నవోదయ ఇండస్ట్రియల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన …

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మునుగోడు ఎమ్మెల్యే

మర్రిగూడ,  (జనంసాక్షి):  అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,మర్రిగూడ మండలంలోని మేటి చందాపురం గ్రామంలో గత వారం రోజులుగా రెండు వర్గాల మధ్య …

బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు ప్రజలు వెల్లువల వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు

నల్గొండ బ్యూరో (జనంసాక్షి) :  ఈనెల 27న వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు వెల్లువలా జనాలు తరలివచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారని మాజీ మంత్రి …

రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకే పాదయాత్ర : జై బాపు,జై భీమ్,జై సంవిధాన్

చిలప్ చెడ్, (జనంసాక్షి) : రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఉద్దేశంతో జై బాపు, జై భీమ్, జై సoవిదాన్ పాదయాత్రలు చేపట్టినట్లు టిపిసి సాధికార ప్రతినిధి ఆవుల …

నల్లగొండ కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌…. అమలు కానీ ఆదేశాలు

మర్రిగూడ, (జనంసాక్షి): కలెక్టర్ ఆదేశాలు బికాతర్.కలెక్టర్ ఆదేశాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన మండల అధికారులు, అర్ధరాత్రి వరకు కొంతమంది అధికారులు అక్కడే ఉండి మరి ఊరి …

శ్రీ దివ్య సంజీవని హనుమాన్ ఆశ్రమంలో: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి గ్రామ శివారులోని అంబం గేటు వద్ద గల నర్సాపూర్ శ్రీ దివ్య సంజీవని హనుమాన్ ఆశ్రమంలో శ్రీ రామదాసి సురేష్ అత్మారామ్ …

హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

నల్గొండ బ్యూరో,(జనంసాక్షి): హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ …

పెగడాపల్లిలో కుస్తీ పోటీలు

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో మల్లమ్మ జాతరను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు ప్రతీ ఒక్కరినీ అలరించాయి. ఈ మేరకు డిల్లి …

జీఓ 21 రద్దు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన

నల్ల‌గొండ‌ ( జనంసాక్షి) తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 21ని రద్దు చేయాలని అలాగే బుధవారం …