నిజామాబాద్
వానాకాలం పంటల సాగుకు యాక్షన్ప్లాన్
వరితో పాటు ఆరుతడి పంటలకు ప్రోత్సాహం విత్తనాలు, ఎరువులు సిద్దం చేస్తున్న అధికారులు నిజామాబాద్,మే25(జనంసాక్షి): జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాశాఖ 2022`23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ యేడాది రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జిల్లా వ్యవసా యాధికారులు పంటల … వివరాలు
*రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుని మృతి, అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు*
కమ్మర్పల్లి మే ,24 (జనంసాక్షి) కమ్మర్పల్లి మండల కేంద్రంలో గత మూడు రోజుల కిందట స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న యమా సత్యనారాయణ రోడ్డు పక్కన తన స్నేహితునితో మాట్లాడుతుండగా అతి వేగంగా దూసుకొచ్చిన కారు వెనుకనుండి ఢీకొట్టినడంతో తలకి బలమైన గాయంకాగా వెంటనే మెటపల్లి ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స అవసరమని హైదరాబాద్ … వివరాలు
కామారెడ్డి జిల్లాలో విషాదం..
ఇంట్లో ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య కామారెడ్డి జనంసాక్షి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాయాబజార్కు చెందిన గజవాడ కుబేరం (60) గజవాడ లక్ష్మి (55)ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.కాగా, … వివరాలు
.కేసీఆర్ గురించి మీకేమెరుక!
`సోయి లేకుండా సీఎంపై విమర్శలు ` వ్యవసాయపొలంలో ఇళ్లుకట్టుకుంటే తప్పా? ` మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది ` భూసేకరణలో పూర్వీకుల భూములన్నీ కోల్పోయాం ` నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థం పాఠశాలల నిర్మాణం ` కోనాపూర్లో బడి నిర్మాణానికి కెటిఆర్ శంకుస్థాపన కామారెడ్డి,మే10(జనంసాక్షి):తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్ను ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి … వివరాలు
భోధన్లో ఉద్రిక్తత..
` 144 సెక్షన్ విధింపు బోధన్,మార్చి 20(జనంసాక్షి):నిజామబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.శివాజీ విగ్రహం తొలగించాలని ఓ వర్గం పట్టుబట్టగా… మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారి రెండు వర్గాల వారు … వివరాలు
గాంధీల నాయకత్వంలోనే కాంగ్రెస్కు బలం
20న ఎల్లారెడ్డిలో మనవూను`మన పోరు వెల్లడిరచిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి,మార్చి18 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ గాంధీల నాయకత్వంలోనే బలంగా ఉంటుందని, వారికి త్యాగాలు చేసిన చరిత్ర ఉందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ సముద్రం లాంటిదని ఆటెపోట్లు సహజమన్నారు. సీనియర్లు … వివరాలు
మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలి
రైతు ఐక్యవేదిక సంఘం నేతల డిమాండ్ నిజామబాద్,మార్చి8(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే రాష్ట్రంలో మూతపడిన మూడు షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి రైతులను ఆదుకుంటామని హావిూలు ఇచ్చి మరిచారని రైతు ఐక్యవేదిక సంఘం నాయకులు అన్నారు. ఇప్పటికీ ఆ ఊసే ఎత్త డం లేదని ఆరోపించారు. హావిూలు నీటి మూటలు గానే మిగిలి పోతున్నాయని పేర్కొన్నారు. … వివరాలు
అభివృద్ది సంక్షేమానికి పెద్దపీట
వ్యవసాయానికి దక్కిన ఊరట నిజామాబాద్,మార్చి8(జనం సాక్షి): గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రభుత్వం…అభివృద్ధి, సంక్షేమం వైపు వడివడిగా అడుగులు వేయడానికి నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం 2021`22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయగా, ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచారు. ప్రత్యేకంగా దళితబంధు … వివరాలు
పాలకులకు పట్టని పసుపు రైతుల ఆందోళన
గిట్టుబాటు ధరల కోసం పసుపురైతు పోరు నిజామాబాద్,మార్చి7(జనం సాక్షి): నిజామాబాద్ పసుపు మార్కెట్పై వ్యవహారం ఎటూ తేలకపోవడం, పసుపు బోర్డుకు బదులు స్పైసెస్ బోర్డు ప్రకటించినా అది తేలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాతోపాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి వేల పసుపు బస్తాలను తీసుకొస్తున్న రైతుల సమస్యలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. … వివరాలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మానవత్వం చాటుకున్న
సంగారెడ్డి : ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మానవత్వం చాటుకున్నారు. అన్నాసాగర్ చెరువు కట్ట వద్ద రోడ్డుప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ గ్రామంలో దళిత బంధు, మన ఊరు – మన బడి పథకాల అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు … వివరాలు