మహబూబ్ నగర్
పాము కాటుతో వ్యక్తి మృతి
వికారాబాద్ జిల్లా బ్యూరో జనంసాక్షి మార్చి 6 పాము కాటు తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి బి. మొగులయ్య (48) అనే వ్యక్తి మృతి చెందాడు. మధ్యాహ్నం పొలం వద్ద పని చేస్తుండగా పాము కాటు వేసిందని … వివరాలు
జిల్లా మరియు రాష్ట్ర సరిహద్దుల్లో నాకా బందీ నిర్వహించిన జిల్లా పోలీసు అధికారులు
వికారాబాద్ జిల్లాప్రతినిది జనంసాక్షి మార్చి06: జిల్లాలో ఇసుక, ఎర్రమట్టి, పిడిఎస్ బియ్యం, గుట్కాలు, గంజాయి మొదలగునవి అక్రమ రవాణా ను అరికట్టుటకు కంకనబద్దులు అయిన జిల్లా ఎస్పి n. కోటీ రెడ్డి,ఐ. పి. ఎస్ ఆదేశాలమేరకు రాత్రి వికారాబాద్ జిల్లా తో సరిహద్దులు కల్గినటువంటి ఇతర జిల్లాల మరియు రాష్ట్ర ల పొలినేర లలో జిల్లా … వివరాలు
అందరి అభివృద్దిని కాంక్షించే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్,మార్చి4 (జనం సాక్షి ) : అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే వ్యక్తి మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాంటి వ్యక్తిని హత్య చేసేందుకు బీజేపీ నాయకులు కుట్రపన్నడం దారుణమని జిల్లా రెడ్డి సంఘం నాయకులు అన్నారు. జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి పై జరిగిన హత్య కుట్రకు … వివరాలు
ఏప్రిల్ 25న రామలింగేశ్వరాలయం ప్రారంభం
యాదాద్రి,మార్చి4 (జనం సాక్షి ) : భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్ 25న తిరిగి ప్రారంబించనున్నారు. తొగుట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వావిూజీ దీనికి ముహూర్తం ఖరారు చేసినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 21న శివాలయ ఉద్ఘాటనకు అంకురార్పణ … వివరాలు
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే హత్యకు కుట్ర
బిజెపి నేతల తీరును ఖండిరచిన కుల సంఘాలు మహబూబ్నగర్,మార్చి4(జనంసాక్షి) : మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని వివిధ సంఘాల నేతలు అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మంత్రిపై కుట్ర దారుణమని మహబూబ్నగర్ అఖిలభారత యాదవసంఘం నాయకులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని … వివరాలు
యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యాదాద్రి భువనగిరి,మార్చి4(జనంసాక్షి) : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వస్తీవాచనంతో అర్చకులు ఉత్సవాలను ప్రారంభిం చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు, ఈవో గీతతో పాటు పలువురు పాల్గొన్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భారీ … వివరాలు
మంత్రిహత్య కేసులో అంతా కుట్రే
తన భర్తను దొంగల్లా వచ్చి పట్టుకెళ్లారు నాగరాజు భార్య సంచలన వ్యాఖ్యలు మహబూబ్నగర్,మార్చి3(జనం సాక్షి): మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను చర్లపల్లి జైలుకు సైబరాబాద్ పోలీసులు తరలించారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి భార్య కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి … వివరాలు
ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మెరుగైన ఫలితంతో ఉతీర్ణత సాధించాలి
-జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్ బ్యూరో-మార్చ్3 (జనంసాక్షి) ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మెరుగైన ఫలితంతో ఉతీర్ణత సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో జిల్లాలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన … వివరాలు
మంత్రిపైనే హత్యకు కుట్రలా
మండిపడ్డ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహబూబ్నగర్,మార్చి 3(జనం సాక్షి): మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యకు కుట్రపన్నడం దారుణం. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం దురదృష్టకరమని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జడ్చర్చ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి విూడియాతో మాట్లాడారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గాని … వివరాలు
పూర్తయిన ఇళ్లు ఇచ్చేదెప్పప్పుడు
-ముళ్లకొంపలుగా మారిన గోనుపాడు డబుల్ బెడ్ రూమ్స్ -గద్వాల జిల్లా లోని దౌలుసాబ్ దగ్గర 500 ఇళ్లు పూర్తి – పేదల ఇళ్ల తో ఆటలాడుతున్న రాజకీయ నాయకులు,అధికారులు.. – కనికరించని సీఎం కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు -2 నెలలుగా ఐనా ఇవ్వని వైనం – ఎదురుచూస్తున్న లబ్ది దారులు గద్వాల ప్రతినిధి (జనంసాక్షి):- డబుల్ … వివరాలు