హైదరాబాద్

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు చేపట్టండి

` వారానికి రెండు రోజులు ఈ పద్ధతిని అనుసరించండి ` అన్ని రాష్టాల హైకోర్టులకు సీజేఐ సూచనలు న్యూఢిల్లీ(జనంసాక్షి):అన్ని రాష్టాల హైకోర్టు సీజేలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమÖర్తి …

కేబీఆర్ పార్కు పరిధిలో చెట్లను నరకొద్దు ` సుప్రీం కోర్టు

హైదరాబాద్(జనంసాక్షి): నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం …

ఇంధనం, ఆవిష్కరణలు, సాంకేతికతలలో సహకారం

` మరింత పటిష్టంగా భారత్`నార్వే బంధం ` ఇరు దేశాల మధ్య గ్రీన్ స్టాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఏర్పాటు ` ఆ దేశ పర్యటనలో ప్రధాని మోడీ కీలక …

కేరళంలో కొలువుదీరిన యÖడీఎఫ్ సర్కారు

` ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణం ` ఆయనతోపాటు మరో 19 మంది మంత్రులు కూడా.. ` కార్యక్రమానికి హాజరైన రాహుల్, ప్రియాంక, ఖర్గే, రేవంత్ రెడ్డి తిరువనంతపురం(జనంసాక్షి):కేరళ …

తెలంగాణ ఏప్సెట్ ఫలితాల్లో గౌతమి విద్యార్థుల ప్రభంజనం

నల్లగొండ,మే 18,(జనం సాక్షి):తెలంగాణ ఎస్సెట్ ఫలితాల్లో నల్లగొండకు చెందిన గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి జిల్లాకు మరోసారి గౌరవం తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ విభాగంలో …

సిరిసిల్లలో ఉద్రిక్తతత

మే 18,(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టయిన నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని పాత …

ఏకో టౌన్‌కు వ్యతిరేకంగా దేశ్‌ముఖి గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

        మైనింగ్ భూమిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దంటూ గ్రామసభలో నిరసన భూదాన్ పోచంపల్లి, మే 18 (జనం సాక్షి): మండలంలోని దేశ్‌ముఖి …

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న సీపీఐ శ్రేణులు

          ఆటోకు తాడు కట్టి లాగుతూ సీపీఐ వినూత్న నిరసన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి -సీపీఐ జిల్లా కార్యవర్గ …

తప్పిన అగ్ని ప్రమాదం సకాలంలో స్పందించిన పంచాయతీ సిబ్బంది

మాడుగులపల్లి,మే 18 ( జనం సాక్షి):మండల కేంద్రంలో ఆదివారం ఒక పెద్ద అగ్ని ప్రమాదం తృటిలో తప్పింది స్థానిక ఐకేపీ (IKP) ధాన్యం కొనుగోలు కేంద్రం పక్కనే …

ముందుంది మండేకాలం

` తెలంగాణకు హీట్‌వేవ్ అలర్ట్ ` రానున్న 5 రోజులు నిప్పుల కొలిమిలా రాష్ట్రం ` అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న ఐఎండీ ` అధిక ఎండలతో పాటు, …