హైదరాబాద్

పల్లెపోరు తీర్పు ప్రజాపాలనకు అనుకూలం

` 2029లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి ` ఇదే స్పూర్తితో మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తాం ` పంచాయితీ ఫలితాలు మా పాలనకు గీటురాయి రెండేళ్ల …

రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు

        జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాజకీయ కక్ష సాధింపు తోనే నేషనల్ హెరాల్డ్ కేసు …

ఢిల్లీని కప్పేసిన పొగమంచు

              డిసెంబర్ 18 (జనం సాక్షి): కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు  కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు …

తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి

` కేంద్రానికి సూచించిన రాహుల్‌ ` కొనసాగతున్న కాంగ్రెస్‌ అగ్రనేత జర్మనీ పర్యటన ` మ్యూనిచ్‌లో బిండబ్ల్యూ ప్లాంట్‌ సందర్శన బెర్లిన్‌(జనంసాక్షి):జర్మనీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ …

ఆధార్‌ డేటా సేఫ్‌

` అత్యంత సురక్షితమని పార్లమెంటులో కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ డేటా బేస్‌ నుంచి ఆధార్‌కార్డు హోల్డర్ల డేటా దుర్వినియోగం …

రైళ్లలో లగేజీ సప‘రేటు’

` అదనపు ఛార్జీలు వసూలు చేస్తాం : అశ్వినీ వైష్ణవ్‌ రైళ్లలో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ …

తెలంగాణలో మరో కొత్త డిస్కం

` ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యుత్‌శాఖలో మరో విద్యుత్‌ పంపిణీ సంస్థ డిస్కంను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో డిస్కమ్‌కు సంబంధించిన …

24 గంటల్లో వారికి వివరాలు ఇవ్వండి

` జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌పై ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు – డివిజన్ల పునర్విభజన పిటిషన్లపై తీర్పు రిజర్వ్‌ ` అభ్యంతరాల గడువు రేపటి …

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి

` ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్‌, డిప్యూటి సిఎం ` 20,21 తేదీల్లో రెండ్రోజలు ఉపరాష్ట్రపతి పర్యటన హైదరాబాద్‌(జనంసాక్షి):శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము …

మూడోవిడత పల్లెతీర్పులోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం

` గట్టిపోటీ ఇచ్చిన భారాస ` మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి ` 22న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణం ` స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా …