హైదరాబాద్

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

గంభీరావుపేట జూలై 17(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పొన్నాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ …

ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ

మల్లాపూర్ జూలై17 (జనంసాక్షి): మండలంలోని సాతారం ప్రాథమిక పాఠశాలలో మండల రెవెన్యూ అధికారులు మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో రేవెన్యూ అధికారులు …

గుండం పెళ్లిలో భూభారతి- భూ, రీసర్వే పై అవగాహన సదస్సు

మల్లాపూర్, జులై17 (జనంసాక్షి): భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో చేపడుతున్న భూ రీ సర్వే తో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని తాసిల్దార్ రామ్ చందర్ అన్నారు. …

గుండం పెళ్లిలో భూభారతి- భూ, రీసర్వే పై అవగాహన సదస్సు

  మల్లాపూర్, జులై17 (జనంసాక్షి): భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో చేపడుతున్న భూ రీ సర్వే తో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని తాసిల్దార్ రామ్ …

రెబ్బేన లో మరో దారుణ హత్య

రెబ్బెన, జూలై17(జనం సాక్షి): కొమురం భీం రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఆసిఫాబాద్ …

దేశంకోసం ధర్మకోసం పనిచేసే పార్టీ బీజేపీ

మల్దకల్ జూలై 17 (జనంసాక్షి)మండల కేంద్రంలోని బిజెపి మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం మండల బిజెపి అధ్యక్షులు తిరుపతిరెడ్డి అధ్యక్షతనజరిగింది.సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుఎస్ …

ముషీర్‌నగర్‌లో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం స్లాబ్ పనులకు శ్రీకారం

సిరికొండ, జూలై 17 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా మంజూరైన రూ.10 …

బావిలో దూకి ఆత్మ హత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు

తల్లి కూతురు మృతి చెందగా..కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. శంకర్ పల్లి, జూలై 17(జనం సాక్షి)రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. …

గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జనం సాక్షి రాయికల్ : శుక్రవారం రోజున జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యదర్శి యం.ఏ.మోఖీద్ …

క్షేత్రస్థాయిలో అడ్రస్ లేని కాంట్రాక్టర్, పర్యవేక్షించని అధికారులు

ప్రజాధనం లూటీ అవుతుంటే కళ్లు మూసుకున్నారా? – మండల ప్రజల నిప్పులు మాడుగులపల్లి, జూలై 17( జనం సాక్షి): ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు దండుకుంటుంటే, పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు …