మైలవరం ఎర్ర చెరువుకు గండి

గుర్రాజుపాలెం ప్రజలు ఇళ్ళు ఖాళీ చేయాలని దండోరా విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   భారీ వర్షాల కారణంగా మైలవరం ఎర్ర చెరువుకు గండి పడిరది. …

ప్రమాదకరంగా కొల్లేరు ప్రవాహం

ఏలూరు`కైకలూరు రహదారిపైకి వరద నీరు ఏలూరు,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో …

మరోమారు రంగంలోకి దిగిన బాబు

ఏలూరు, బుడమేరు కాల్వల పరిశీలన విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద …

చంద్రబాబు పనితీరు ఆదర్శం

ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించేందుకు నిర్విరామ కృషి ప్రశంసల్లో ముంచెత్తిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అమరావతి,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   ఏపీ ప్రస్తుతమున్న …

సత్యవేడు టిడిపి ఎంఎల్‌ఎ కోనేటి వీడియో వైరల్‌

పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఓ మహిళ తనంటే గిట్టనివారు చేస్తున్న పనిగా ఎమ్మెల్యే కొట్టివేత తిరుపతి,సెప్టెంబర్‌5 (జనం సాక్షి) :   సత్యవేడు టిడిపి ఎంఎల్‌ఎ కోనేటి …

ఉద్యాన పంటలకు భారీగా నష్టం

ఇంకా నీటిలోనే మునిగిన పంటలు భారీగా నష్టపోయిన కౌలురైతులు విజయవాడ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి) :  అధిక వర్షాలు, వరదలతో కృష్ణా జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు తీవ్ర …

కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాదంబరీ జత్వానీపై నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను …

మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్..

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు. అరెస్టు వార్తలను మీడియా ప్రసారం చేయడంతో మిగతా నేతలు …

ఎన్నడూ లేనంతగా వర్షపాతం

ఒక్కరోజులో ఏకంగా 29 సెం.మీ. వర్షపాతం కాలనీలన్నీ జలమయం.. పలుచోట్ల 4 అడుగుల మేర వరద నున్న ప్రాంతంలో ఇళ్లు, అండర్ పాస్ వద్ద 4 బస్సులు …

వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..

రాత్రంతా ప్రయాణికులు అందులోనే! నెక్కొండ: వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. శనివారం రాత్రి వేములవాడ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తుండగా …