ఆర్‌ఎస్‌ఐ మృతదేహం కోసం పోలీసుల విశ్వప్రయత్నం

ఛత్తీస్‌గఢ్‌, జనంసాక్షి: బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీసు స్టేషన్‌ పరిధి అటవీ ప్రాంతంలోనున్న ఆర్‌ఎస్‌ఐ వరప్రసాద్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందకు పోలీసులు విశ్వప్రయత్న చేస్తున్నారు. వరప్రసాద్‌ మృతదేహం కవరుగట్ట చెరువు కట్టపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతి దేహం కోసం పోలీసు బలగాలు కవరుగట్టకు అటవీ ప్రాంతానికి  వెళ్లాయని ఖమ్మం ఎస్పీ రంగానాధ్‌ తెలిపారు.