ఆల్‌ ఇంగ్లాండ్‌ బరి భారత టెన్నిన్‌ క్రీడాకారులు

లండన్‌: వింబుల్డన్‌లో ఆల్‌ ఇంగ్లాండ్‌ లాస్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ డబ్సుల్‌ బరిలో ఈరోజు భారతీయ క్రీడాకారులు పేన్‌, బొపన్న, సానియా మిర్జాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమ తమ డబుల్స్‌ భాగస్వాములతో కలిసి రోహన్‌ బొపన్న, లియాండర్‌పేన్‌లు సెమి ఫైనల్‌ మ్యాచ్‌లు అడుతుండగా సానియా జంట క్వార్టర్‌పై నల్స్‌లో తలపడుతోంది.