ఇదేం న్యాయం..

గుజరాత్ మారణహోమం నిందితులకు బెయిల్

సమాజసేవచేయమని సుప్రీం హితవు

దిల్లీ,జనవరి 27(జనంసాక్షి): ఉండబోయే ఇండోర్, జబల్ పూర్ ప్రాంతాల్లో వారికి ఉపాధి గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ లో జరిగిన సర్దార్పుర మార్గాన్ని చూపాలని ఆయా జిల్లాల యంత్రాంగాన్ని కోర్టు మారణహోమం కేసులో దోషులకు సుప్రీంకోర్టు షరతులతో ఆదేశించింది. వారానికి ఓసారి స్థానిక పోలీసు స్టేషన్లో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 17 మందిని రిపోర్టు చేయాలని దోషులకు తెలిపింది. అలాగే దోషులు రెండు గ్రూపులుగా విభజించింది. ఒక గ్రూప్ ను మధ్యప్రదే కోర్టు నిబంధనల్ని ఉల్లంఘిం చకుండా ‘డిస్ట్రిక్ట్ లీగల్ శ్ లోని ఇండోర్‌కు, మరో గ్రూపు జబల్ పూర్ వెళ్లాలని ఆదే సర్వీసెస్ అథారిటీస్’ ఎప్పటికప్పుడు వారిపై నిఘా ఉంచాలని శించింది. అక్కడ వారానికి కనీసం ఆరు గంటలు సామాజిక ఆదేశించింది. మూడు నెలలు గడిచిన తర్వాత వారి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించింది. ప్రధాన న్యా వ్యవహారశైలిపై నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ లీగల్ యమూర్తి జస్టిస్ ఎఫ్. బోజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ సర్వీసెస్ అథారిటీస్ ని కోరింది. గోద్రా అల్లర్ల తర్వాత మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిందితులు గుజరాత్ లో తీవ్ర స్థాయిలో- సమాజచేయమని సుప్రీం హితవు ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో 2002లో సర్దారపుర అనే గ్రామంలో ఓ వర్గానికి చెందిన 33 మందిని మరోవర్గం సజీవ దహనం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం 2002లో 73 మందిపై అభియోగాలు మోపింది. దీనిపై విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2012లో 31 మందిని దోషులుగా తేల్చింది. ఈ తీర్పుని గుజరాత్ హైకోర్టులో సవాల్ చేయగా.. సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో 14 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. మరో 17 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. తాజాగా వీరికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వదంతులు నమ్మొద్దు