ఈడీ ముందు హాజరైన విజయసాయి

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరయ్యారు. ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ అధికారులు విజయసాయిని విచారిస్తున్నారు.