ఎఫ్‌డీఐలపై నేడు రాజ్యసభలో ఓటింగ్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌ఢీఐల అంవంపై నేడు రాజ్యసభలో ఓటింగ్‌ జరుగుతుంది. ఈ ఓటింగ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గైర్హాజరు కానుండగా బీఎస్పీ మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంది. మల్టీబ్రాండ్‌ చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాజ్యసభలో నిన్న చర్చ ప్రారంభమైంది.