ఐదుగురు కార్మికులను అపహరించిన మావోయిస్టులు అపహరించారు

పాట్నా: బీహార్‌ రాష్ట్రం జామూయ్‌ జిల్లాలో ఐదుగురు కార్మికులను మావోయిస్టులు అపహరించారు. వీరిని రహదారి నిర్మాణ సంస్థలో పనిచేసే కార్మికులుగా అధికారులు గుర్తించారు.