ఒకే వేదికపై కలుసుకున్న అమెరికా ప్రస్తుత, మాజీ అధ్యక్షులు

వాషింగ్టన్‌, జనంసాక్షి:అమెరికా ప్రస్తుత , మాజీ అధ్యక్షులు గురువారం ఒకే వేదికపై  కలుసుకున్నారు. డల్లాన్‌లోని సధరన్‌ మెథడిస్ట్‌ యూనివర్సిటీ జార్జి డబ్ల్యూ గ్రంథాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, మాజీ అథ్యక్షులు జార్జి బష్‌ సీనియర్‌, .ఇమ్మీ, కార్టర్‌, బిల్‌ క్లింటన్‌, జార్జి బష్‌ జూనియర్‌లు సతీసమేతంగా హాజరయ్యారు.