కరోనా చిక్సితకు ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాు

సియోల్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): దక్షిణ కొరియాలో ఇద్దరు వృద్ధు ‘ప్లాస్మా థెరపి’తో కరోనా వైరస్‌ నుంచి విముక్తి పొందారు. కొవిడ్‌`19 నుంచి కోుకున్న వారి ప్లాస్మాతో చికిత్స చేయగా తీవ్రమైన న్యూమోనియా క్షణా నుంచి వీరు బయటపడ్డారని పరిశోధకు తెలియజేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని ఎదుర్కోవడానికి ‘ప్లాస్మా థెరపి’ ఆశాజనకంగా కనిపిస్తోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.రక్తంలో కలిసుండే జిగురులాంటి పారదర్శక పదార్థమే ప్లాస్మా. కరోనా వైరస్‌ సోకి కోుకున్నవారిలో యాంటీ బాడీస్‌ తయారవుతాయి. వాటిని ఉపయోగించే తాము చికిత్స చేశామని పరిశోధకు తెలిపారు. ‘యాంటీ వైరల్‌ మందుకు స్పందించని క్రిటికల్‌ కేర్‌లో ఉన్న రోగుకు ప్లాస్మా థెరపి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతిగా మారగదు’ అని సియోల్‌లోని సెవెరన్స్‌ ఆస్పత్రి వైద్యుడు, పరిశోధకుడు చోయి జాన్‌యాంగ్‌ అన్నారు. అయితే భారీ సంఖ్యలో రోగుపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి దీని ప్రభావాన్ని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.ప్లాస్మా థెరపి ద్వారా కోుకున్న ఇద్దరు బాధితుల్లో ఒకరి వయసు 71. క్రిటికల్‌ కేర్‌లో ఉన్న ఆ వ్యక్తిలో ఎలాంటి స్పందనా లేదు. 20 ఏళ్ల వ్యక్తి ప్లాస్మాతో పాటు స్టెరాయిడ్స్‌ అందించి చికిత్స చేశారు. మొదట ఆయనకు మలేరియా, న్యూమోనియా మందు ఇచ్చారు. ఇక మరో బాధితురాలి వయసు 67. మలేరియా, హెచ్‌ఐవీ మందు, ఆక్సీజన్‌ థెరపికి మొదట ఆమె స్పందించలేదు. ప్లాస్మా థెరపీతో పాటు స్టెరాయిడ్స్‌కు ఆమె కోుకుంది.పరిశోధనా వివరాను కొరియన్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించారు. వైరస్‌కు ఎలాంటి వాక్సిన్‌ అందుబాటులో లేనప్పుడు ప్లాస్మా థెరపి కీకమని సియోల్‌ సెంట్రల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ హెడ్‌క్వార్టర్స్‌ అధికారి క్వాన్‌ జున్‌ వుక్‌ అన్నారు. ఈ రెండు కేసును నిపుణు త్వరగా పరిశీలించాని ఆయన కోరారు. ప్లాస్మా, ఇతర చికిత్సపై త్వరగా పరిశోధను చేయాని పేర్కొన్నారు. ఎబోలా, సార్స్‌, సంక్రమణ వ్యాధు చికిత్సలో ప్లాస్మా ప్రభావంపై చిన్న చిన్న అధ్యయనాు జరిగాయి. ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌ ఆస్పత్రిలో మంగళవారం 60 మంది బాధితుపై ప్లాస్మా థెరపి ట్రయల్స్‌ ఆరంభమయ్యాయి. దక్షిణ కొరియాలో ‘కనుక్కోవడం, పరీక్షించడం, చికిత్స చేయడం’ పద్ధతి ద్వారా కరోనాను విజయవంతంగా నియంత్రించిన సంగతి తెలిసిందే.