కోటా బిల్లుపై లోక్‌సభలో ఆందోళన

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా, ఇతర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో స్పీకర్‌ సభను మధ్యహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. నేడు పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్‌ జరగనుంది.