ఢిల్లీలో మూడోరోజు కొనసాగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ : సామూహిక అత్యాచారంకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ యువత ఈరోజు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్నా కూడా భారీ ఎత్తున ఇండియాగేట్‌ వద్దకు చేరుకుంటున్నారు. శాంతియుతంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చినప్పటికి ఆందోళనకారులు నిరసన తెలుపుతున్నారు.