ఢిల్లీ అత్యాచార కేసులో నేడు చార్జిషీటు దాఖలు

ఢిల్లీ : వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచార కేసులో ఢిల్లీ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చార్జిషీటుదాఖలు చేయనున్నారు. వెయ్యి పేజీలున్న ఈ అభియోగపత్రాన్ని సాకేత్‌ కోర్టులో ఎలక్ట్రానిక్‌ విధానంలో పోలీసులు సమర్పించనున్నారు.